మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో 123 హెక్టార్ల భూమిని 2015-2018 మధ్య చట్ట విరుద్ధంగా అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్(ఏటీఎల్)కు బదిలీ చేశారని శివసేన ఎంపీ వినాయక్ రౌత్ ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రేకు విధేయుడైన వినా�
Adani Group | ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు ఎయిర్పోర్ట్లను చేజిక్కించుకున్న గౌతమ్ అదానీ గ్రూప్ మరిన్ని విమానాశ్రయాలపై కన్ను వేసింది. దేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ల నిర్వహణా సంస్థగా ఎదిగేందుకు రాను�
తనకో నీతి, పరులకో నీతి. కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి ఇది. విపక్షాల మీద ఊ అంటే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే కేంద్రం, తనకు సంబంధించిన వారి మీద ఎంతటి తీవ్ర ఆరోపణలు వచ్చినా చర్యలు తీ�
అదానీ గ్రూప్ కంపెనీలు తీవ్ర రుణ భారంలో ఉన్నాయని ఫిచ్ గ్రూప్నకు చెందిన క్రెడిట్ సైట్స్ కిందటేడాదే హెచ్చరించింది. గత సెప్టెంబర్ 30నాటికి అదానీ గ్రూప్ స్థూల రుణాలు రూ.2.3 లక్షల కోట్లుగా ఉన్నట్టు అంచనా.
హిండెన్బర్గ్ నివేదికతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన అదానీ గ్రూపు మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్లోని ముంద్రాలో రూ.34,900 కోట్ల వ్యయంతో చేపట్టాలనుకున్న పెట్రోకెమికల్ ప్రాజెక్టును నిలిపివేసింద�
Adani Group | విదేశాల్లోని డొల్ల కంపెనీల ద్వారా నిధుల్ని సమీకరించి.. లెక్కల పుస్తకాల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ గత జనవరిలో అమెరికా సంస్థ ‘హిండెన్బర్గ్' చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పాత�
Adani Group | అదానీ గ్రూప్ కోసం ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కారుచౌకగా కట్టబెట్టిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. దేశంలోనే అత్యంత రద్దీగా పిలిచే 8 ఎయిర్పోర్టులను కూడా ధారాదత్తం చేసింది. దీని �
Elara | పన్ను ఎగవేతకు స్వర్గధామంగా పిలిచే మారిషస్లో రిజిస్టరైన కంపెనీ అది. పేరు ఎలారా వెంచర్ క్యాపిటల్ ఫండ్ . ఈ కంపెనీలో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎలారా సంస్థ న�
PM Modi | ముప్పై ఏండ్ల క్రితం చేతిలో చిల్లిగవ్వ కూడా లేని ఓ వ్యాపారి.. కొద్ది రోజుల క్రితం వరకూ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సిరిమంతుడిగా కొనసాగారు. అతనే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ. 2001 వరకూ ఆయన ఓ మోస్తరు పా�
బేర్స్ గుప్పిట్లో స్టాక్ మార్కెట్ విలవిలలాడుతున్నది. దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో వరుసగా నాలుగు ట్రేడింగ్ రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 2,447 పాయింట్లు పతనమయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 711 పాయింట్లు �
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో రోజు నష్టాలే మిగిలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 337 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 111 పాయింట్లు పతనం అయ్యాయి.