అదానీ గ్రూప్ వ్యవహారం యావత్తు దేశాన్ని కుదిపేస్తున్నా.. ఆ గ్రూప్ కుట్రలు ఆగట్లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఆంగ్ల వార్తా వెబ్సైట్ ‘స్క్రోల్' ప్రచురించిన పరిశోధనాత్మక కథనం ఇందుకు అద్దం పడ�
దేశంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, విద్యుత్, షిప్పింగ్, గ్రీన్ ఎనర్జీ, మైనింగ్ ఒకటేమిటి మౌలిక సదుపాయాల రంగాలన్నింటిలోకీ శరవేగంగా విస్తరించిన గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ హిండెన్బర్గ్
Adani Group | ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) అనాలోచిత నిర్ణయంతో ఉద్యోగుల పీఎఫ్ సొమ్ము ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. అదానీ కంపెనీల్లో ఆర్థిక అవక�
‘విదేశాల్లోని డొల్ల కంపెనీల ద్వారా అదానీ గ్రూప్ కంపెనీల్లోకి పెద్దయెత్తున పెట్టుబడులు వచ్చాయి. అదానీ అక్రమాలపై జేపీసీ వేయాలి’ అంటూ బీఆర్ఎస్ ఎంపీలు సహా ప్రతిపక్ష పార్టీ నేతలు కొన్నిరోజులుగా నిరసనల�
రుణ, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు పరిమితులు విధించాలని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) యోచిస్తున్నది. అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు.. తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వ రంగ
మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో 123 హెక్టార్ల భూమిని 2015-2018 మధ్య చట్ట విరుద్ధంగా అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్(ఏటీఎల్)కు బదిలీ చేశారని శివసేన ఎంపీ వినాయక్ రౌత్ ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రేకు విధేయుడైన వినా�
Adani Group | ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు ఎయిర్పోర్ట్లను చేజిక్కించుకున్న గౌతమ్ అదానీ గ్రూప్ మరిన్ని విమానాశ్రయాలపై కన్ను వేసింది. దేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ల నిర్వహణా సంస్థగా ఎదిగేందుకు రాను�
తనకో నీతి, పరులకో నీతి. కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి ఇది. విపక్షాల మీద ఊ అంటే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే కేంద్రం, తనకు సంబంధించిన వారి మీద ఎంతటి తీవ్ర ఆరోపణలు వచ్చినా చర్యలు తీ�
అదానీ గ్రూప్ కంపెనీలు తీవ్ర రుణ భారంలో ఉన్నాయని ఫిచ్ గ్రూప్నకు చెందిన క్రెడిట్ సైట్స్ కిందటేడాదే హెచ్చరించింది. గత సెప్టెంబర్ 30నాటికి అదానీ గ్రూప్ స్థూల రుణాలు రూ.2.3 లక్షల కోట్లుగా ఉన్నట్టు అంచనా.
హిండెన్బర్గ్ నివేదికతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన అదానీ గ్రూపు మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్లోని ముంద్రాలో రూ.34,900 కోట్ల వ్యయంతో చేపట్టాలనుకున్న పెట్రోకెమికల్ ప్రాజెక్టును నిలిపివేసింద�
Adani Group | విదేశాల్లోని డొల్ల కంపెనీల ద్వారా నిధుల్ని సమీకరించి.. లెక్కల పుస్తకాల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ గత జనవరిలో అమెరికా సంస్థ ‘హిండెన్బర్గ్' చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పాత�