భారత తీరప్రాంతంలోని ప్రధాన పోర్టులు, టెర్మినల్స్ అన్నీ అదానీ గ్రూప్ చేతుల్లోకి పోతున్నాయి. ఇప్పటికే ఈ గ్రూప్ కింద 13 పోర్టులు ఉండగా.. తాజాగా ఒడిశాలోని గోపాల్పూర్ పోర్టును రూ. 3,080 కోట్లతో (95 శాతం వాటా) అదా
హిండెన్బర్గ్ రిసెర్చ్ దెబ్బ నుంచి కోలుకుంటున్న అదానీ గ్రూప్పై మరో పిడుగు పడింది. అదానీ గ్రూప్, దాని అధినేత గౌతమ్ అదానీపై లంచం ఆరోపణల దర్యాప్తును అమెరికా వేగవంతం చేసింది.
Gautam Adani | అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ ఏడాది తర్వాత తిరిగి 100 బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరారు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపణల నేపథ్యంలో గతేడాది ప్రారంభంలో ఆయన వ్యక్తిగత సంపద సుమారు 37.7 బిలియన్ డాలర్లకు పడిపోయి�
తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు గడ్డుకాలం ఎదురయ్యేలా ఉన్నది. రాష్ట్రంలోని ప్రతిపాదిత ఫార్మాసిటీపై రేవంత్రెడ్డి ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం
వరల్డ్ ఎకానమీ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన మన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అదానీ గ్రూప్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారని మీడియాలో వచ్చిన వార్తలు చూసి ఒక్క క్షణం షాక్కు గురయ్యాన
న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ను పూర్తిగా అదానీ గ్రూపు చేతిలోకి వెళ్లిపోయింది. గత నెలలో 50.50 శాతం వాటాను కొనుగోలు చేసిన అదానీ గ్రూపు..తాజాగా ఈ వాటాను 76 శాతానికి పెంచుకున్నది.
Adani Group: అదానీ గ్రూపు తెలంగాణలో 12,400 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. డేటా సెంటర్, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టు, సిమెంట్ ప్లాంట్ కోసం ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థ�
Adani Group- Dharavi | ఆసియా ఖండంలోకెల్లా అతిపెద్ద మురికివాడ ధారావి వాసులకు ప్రతిపాదిత ప్లాన్ కంటే మెరుగైన ఇండ్లు పంపిణీ చేస్తామని అదానీ గ్రూప్ తెలిపింది.
ఏరోస్పేస్ రంగానికి తెలంగాణ స్వర్గధామమని, దేశంలోనే ఇకడ శక్తివంతమైన ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
తమిళనాడులో అదానీ గ్రూప్ (Adani Group) భారీ పెట్టుబడులు పెట్టనుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2024లో రూ. 42,700 కోట్ల పెట్టుబడులతో పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ గ్రూప్ ఒప్పందాలప�
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి అన్నివిధాలా సహకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ, ఆదానీ గ్రూప్ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో సీఎంను కలుసుకొని చర్చలు జరిప�
అదానీ గ్రూపు అక్రమాలకు సంబంధించి హిండెన్బర్గ్ సంస్థ చేసిన ఆరోపణలపై న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెలువరించనున్నది. ఈ పిటిషన్లపై విచారణ జర�
అదానీ గ్రూప్లోని గ్రీన్ ఎనర్జీ యూనిట్ 2030వ సంవత్సరానికల్లా 45 గిగావాట్ల ఉత్పాదక సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యంతో గౌతమ్ అదానీ కుటుంబం రూ.9,350 కోట్ల తాజా పెట్టుబడులకు సంకల్పించింది.
Gautam Adani | ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలను కొనుగోలు చేసిన గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్లో మెజారిటీ వాటా చేజిక్కించుకుంది. ఈ మేరకు గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ �