న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ను పూర్తిగా అదానీ గ్రూపు చేతిలోకి వెళ్లిపోయింది. గత నెలలో 50.50 శాతం వాటాను కొనుగోలు చేసిన అదానీ గ్రూపు..తాజాగా ఈ వాటాను 76 శాతానికి పెంచుకున్నది.
Adani Group: అదానీ గ్రూపు తెలంగాణలో 12,400 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. డేటా సెంటర్, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టు, సిమెంట్ ప్లాంట్ కోసం ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థ�
Adani Group- Dharavi | ఆసియా ఖండంలోకెల్లా అతిపెద్ద మురికివాడ ధారావి వాసులకు ప్రతిపాదిత ప్లాన్ కంటే మెరుగైన ఇండ్లు పంపిణీ చేస్తామని అదానీ గ్రూప్ తెలిపింది.
ఏరోస్పేస్ రంగానికి తెలంగాణ స్వర్గధామమని, దేశంలోనే ఇకడ శక్తివంతమైన ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
తమిళనాడులో అదానీ గ్రూప్ (Adani Group) భారీ పెట్టుబడులు పెట్టనుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2024లో రూ. 42,700 కోట్ల పెట్టుబడులతో పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ గ్రూప్ ఒప్పందాలప�
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి అన్నివిధాలా సహకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ, ఆదానీ గ్రూప్ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో సీఎంను కలుసుకొని చర్చలు జరిప�
అదానీ గ్రూపు అక్రమాలకు సంబంధించి హిండెన్బర్గ్ సంస్థ చేసిన ఆరోపణలపై న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెలువరించనున్నది. ఈ పిటిషన్లపై విచారణ జర�
అదానీ గ్రూప్లోని గ్రీన్ ఎనర్జీ యూనిట్ 2030వ సంవత్సరానికల్లా 45 గిగావాట్ల ఉత్పాదక సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యంతో గౌతమ్ అదానీ కుటుంబం రూ.9,350 కోట్ల తాజా పెట్టుబడులకు సంకల్పించింది.
Gautam Adani | ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలను కొనుగోలు చేసిన గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్లో మెజారిటీ వాటా చేజిక్కించుకుంది. ఈ మేరకు గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ �
Adani Group: అదానీ గ్రూపు భారీ ప్రకటన చేసింది. బీహార్ రాష్ట్రంలో సుమారు 8700 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పింది. ఆ పెట్టుబడి ద్వారా సుమారు పది వేల ఉద్యోగాలను క్రియేట్ చేయనున్నట్లు అదానీ ఎంట�
మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన ప్రభావంతో వరుసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్ బుల్స్ దూకుడు ప్రదర్శించారు. రెండు ప్రధాన సూచీలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. బీఎస్ఈ సెన్స
ముంబైలోని ప్రఖ్యాత ధారావి స్లమ్ రీడవలప్మెంట్ ప్రాజెక్టు బిడ్డింగ్ నిబంధనల్ని మార్చి ఇప్పటికే ప్రధాని సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీకి అప్పగించిన బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభు�
Adani Group | ‘దేశ ప్రాదేశిక జలాల రక్షణలో కీలకంగా వ్యవహరించే పోర్టులు గంపగుత్తగా ఓ ప్రైవేటు వ్యక్తి ఆధీనంలో ఉండటం ఎంతమాత్రం మంచిది కాదు. దీంతో దేశ భద్రతే ప్రమాదంలో పడొచ్చు’..