Hindenburg- Adani Group | వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఇన్వెస్టర్లను, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఈ ఆరోపణలు చేసిందని అదానీ గ్రూప్ అధికార ప్రతినిధి ఆదివారం ఓ ప్రకటన�
Hindenburg Research: హిండెన్బర్గ్ రీసర్చ్ సంస్థ ఇవాళ ఓ ట్వీట్ను పోస్టు చేసింది. ఇండియాలో మరో సంచలనం బయటపడనున్నట్లు ఆ ఎక్స్ పోస్టు ద్వారా హిండెన్బర్గ్ సంస్థ వెల్లడించింది. ఇటీవల అదానీ స్టాక్ మార్కె
వేగంగా విస్తరిస్తున్న దక్షిణాది సిమెంట్ మార్కెట్లో, ముఖ్యంగా తమిళనాడులో తమ పట్టును మరింత పెంచుకునేందుకు ఆదిత్య బిర్లా గ్రూపు ఆధ్వర్యంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ప్రయత్నిస్తున్నది. అందులో భాగ
TGSPDCL | ప్రజల ఆస్తి అయినా ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో, జెన్కో సంస్థలను ప్రయివేటు పరం చేస్తామనడం దారుణం అని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తీవ్రంగా మండిపడింది. విద్యుత్ సంస్థలను అదానీకి, అ�
Hindenburg - SEBI | అదానీ గ్రూపు అవకతవకలపై యూఎస్ షార్ట్ షెల్లర్ హిండెన్ బర్గ్ తన నివేదిక బహిర్గతం చేయడానికి రెండు నెలల ముందే తన క్లయింట్ తో షేర్ చేసుకుందని సెబీ ఆరోపించింది.
గుజరాత్లోని ముంద్రాపోర్టు సమీపంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీకి కట్టబెట్టిన 108 హెక్టార్ల పచ్చిక భూమిని వెనక్కి తీసుకుంటున్నట్టు హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. నవీనల్ గ్రామస్థుల అలుపెర
ప్రభుత్వ విద్యుత్ సంస్థలను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో విక్రయించినా విస్తుపోవాల్సిన పని లేదు. ఈ మాట ఇప్పుడెందుకు అంటున్నానంటే రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యుత్ సంస్థలను నిర్వహించేవారు క�
Goutam Adani | అదానీ గ్రూప్ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ భారత ఆర్థిక వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక, ఆర్థిక సంస్కరణలను బట్టి చూస్తే.. రాబోయే దశాబ్దంలో భారత జీడీపీ ప్రతి 12 నుంచి 1
Dharavi | ముంబైలోని ధారావి మురికివాడ భూమిని ధారావి రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టు కింద అదానీ గ్రూపునకు అప్పగించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదని సమాచారం.
గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్.. మరో సంస్థను హస్తగతం చేసుకున్నది. అదానీ గ్రూప్నకు చెందిన అంబుజా సిమెంట్ గురువారం పెన్నా సిమెంట్ను పూర్తిగా కొనేసింది. కంపెనీ విలువను రూ.10,422 కోట్లుగా లెక్కగట్టి