అమెరికా లంచం కేసులో గౌతమ్ అదానీ ఇరుక్కోవడం.. అదానీ గ్రూప్నకు రకరకాల సమస్యల్ని తెచ్చిపెడుతున్నది. ఇప్పటికే ఆయా కంపెనీల షేర్ల విలువ దేశీయ స్టాక్ మార్కెట్లో పడిపోతుండగా, విదేశీ మదుపరులు పెట్టుబడులకు ద�
దేశీయ స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగిశాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సంకీర్ణ ప్రభుత్వం బంపర్మెజార్టీతో విజయసాధించడంతో సూచీలు కదంతొక్కాయి. వీటికితోడు అంతర్జాతీయ మార్�
గౌతమ్ అదానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సౌర విద్యుత్తు కాంట్రాక్టులు పొందేందుకు రూ.2,200 కోట్లు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో అదానీ గ్రూప్తో విద్యుత్తు ఒప్పందాలను రద్దు
దేశంలో సోలార్ పవర్ విక్రయ ఒప్పందాల్లో అదానీ గ్రూప్పై వచ్చిన లంచం, నేరారోపణల్లో మొత్తం ఎనిమిది మందిపై అమెరికాలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు, ఉన్నతాధికారులకు రూ.2,200 కోట్లకుపైగా లంచాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగిశాయి. అదానీ దెబ్బకు గురువారం భారీగా నష్టపోయిన సూచీలు ఆ మరుసటి రోజు ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ తిరిగి 79 వేల మైలురాయిని అధిగమించింద�
భారత కుబేరుడు, అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. యూఎస్ కోర్టు ఆయనపై అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. మోసం, లంచం ఆరోపణలపై ఈ వారెంట్ జారీ చేశారు. భారత్లో సోలార్ పవర�
లంచం ఆరోపణలపై అమెరికాలో కేసును ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీకి కెన్యా సర్కారు భారీ షాక్ ఇచ్చింది. 30 ఏండ్ల కోసమని అదానీ కంపెనీతో చేసుకొన్న విద్యుత్తు సరఫరా లైన్ల కాంట్రాక్టుతో పాటు జోమో కెన్యాట్టా ఇంటర్నే
Gautam Adani | తన సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఆమోదించేందుకు గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ సంస్థల ఎగ్జిక్యూటివ్లు భారత్ లోని రాష్ట్రాల అధికారులకు ముడుపులు ఇవ్వ చూపారని ఆరోపణలు వచ్చాయి.
Gautam Adani | సౌర విద్యుత్ ప్రాజెక్టులను చేజిక్కించుకోవడం కోసం అధికారులకు లంచాలు ఇవ్వజూపిందన్న ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదుతో అదానీ గ్రూప్ సంస్థలు గురువారం రూ.2.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయ
Stocks | గౌతం అదానీతోపాటు అదానీ గ్రూప్ సంస్థలపై అమెరికాలో కేసు నమోదు కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 421.80 పాయింట్లు (0.54 శాతం) నష్టపోయి 77,156.80 పాయింట్ల వద్ద స్థ�
Adani Group: అమెరికా కోర్టు తీర్పును అదానీ సంస్థ తప్పుపట్టింది. న్యూయార్క్ జడ్జి చేసిన ఆరోపణలను ఆ కంపెనీ ఖండించింది. నిరాధార ఆరోపణలపై.. కోర్టులోనే సవాల్ చేయనున్నట్లు అదానీ సంస్థ ఓ ప్రకటన రిలీజ్ �
Telangana | ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం చేస్తున్న వ్యాఖ్యలకు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి పొంతన కుదరడం లేదు. రాహుల్గాంధీ నిత్యం అదానీ లక్ష్యంగా కే