Maha Kumbh | గంగమ్మ తల్లి (Maa Ganga) ఆశీస్సుల కంటే తనకు ఏదీ గొప్ప కాదని అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ (Adani Group Chairman) గౌతమ్ అదానీ (Gautam Adani) అన్నారు. కుటుంబంతో కలిసి మంగళవారం మహా కుంభమేళా (Maha Kumbh) కు వెళ్లిన ఆయన.. అక్కడ ప్రార్థన�
Gautam Adani | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ (Prayagraj) లో కన్నుల పండువగా మహా కుంభమేళా (Maha Kumbh) జరుగుతున్నది. రోజుకు కోటి మందికిపైగా భక్తులు ఈ మహా కుంభమేళాకు తరలివస్తున్నారు.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం గణేశ్పాడులోని పెన్నాసిమెంటు కర్మాగారాన్ని అదానీ గ్రూప్ కొనుగోలు చేసి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు శనివారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ భారీ పోలీసు బందోబ�
హిండెన్బర్గ్ రిసెర్చ్ మూతబడింది. అదానీ గ్రూప్పై సంచలనాత్మక ఆరోపణలు చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ అమెరికన్ షార్ట్ సెల్లర్.. ఇక గుడ్బై అంటూ దుకాణం ఎత్తేసింది.
రామన్నపేటలో నిర్మించతలపెట్టిన అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్ పరిశ్రమను రద్దు చేస్తున్నట్టు సీఎం రేవంత్రెడ్డి వెంటనే ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. యాదాద్�
Hindenburg Research | హిండెన్బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) సంచలన నిర్ణయం ప్రకటించింది. కంపెనీ కార్యలాపాలను మూసివేస్తున్నట్లు (Hindenburg Research shut down) సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ (Nathan Anderson) తాజాగా ప్రకటించారు.
అదానీ గ్రూప్నకు చెందిన అంబుజా సిమెంట్స్లో సంఘీ ఇండస్ట్రీస్, పెన్నా సిమెంట్ విలీనం కానున్నాయి. గత ఏడాది డిసెంబర్లో సంఘీ, ఈ ఏడాది ఆగస్టులో పెన్నాలను గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ సొంతం చేసు
అదానీ గ్రూప్నకు సవాళ్లు ఎదురవడం ఇదే మొదటిసారి కాదని ఆ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చెప్పారు. రాజస్థాన్లోని జైపూర్లో శనివారం జరిగిన 51వ జెమ్ అండ్ జ్యుయెలరీ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అ�
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. గత కొన్నిరోజులుగా భారీగా నష్టపోయిన అదానీ గ్రూపు షేర్లు తిరిగి లాభాల్లోకి రావడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో సూచీలు తి
అమెరికా లంచం కేసులో గౌతమ్ అదానీ ఇరుక్కోవడం.. అదానీ గ్రూప్నకు రకరకాల సమస్యల్ని తెచ్చిపెడుతున్నది. ఇప్పటికే ఆయా కంపెనీల షేర్ల విలువ దేశీయ స్టాక్ మార్కెట్లో పడిపోతుండగా, విదేశీ మదుపరులు పెట్టుబడులకు ద�
దేశీయ స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగిశాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సంకీర్ణ ప్రభుత్వం బంపర్మెజార్టీతో విజయసాధించడంతో సూచీలు కదంతొక్కాయి. వీటికితోడు అంతర్జాతీయ మార్�