అదానీ గ్రూప్పై కల్పిత, తప్పుడు ఆరోపణలు చేయకుండా ప్రధాని మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీలను అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు అదానీ గ్రూప్పై చ�
Delhi High Court | అదానీ గ్రూప్, దాని ప్రమోటర్ గౌతమ్ అదానీపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. భవిష్యత్లో ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలంటూ ఢిల్లీ హైకోర�
అదానీ తాజా బొగ్గు స్కామ్పై అంతర్జాతీయ మీడియా సంస్థ ఫైనాన్సియల్ టైమ్స్ కథనం ప్రకంపనలు సృష్టిస్తున్నది. 2013లో ఇండోనేషియా నుంచి తక్కువ రకానికి చెందిన బొగ్గును దిగుమతి చేసుకొన్న అదానీ కంపెనీ.. దాన్ని హైగ్
బొగ్గు గనుల లీజు విషయంలో ఇప్పటికే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్.. బొగ్గు విక్రయాల్లో కూడా అక్రమాలకు పాల్పడింది. నాణ్యతలేని బొగ్గును కారుచౌకగా కొనుగోలు చేసి దాన్ని హై-గ్రేడ్ క్వాలిటీ బొగ్గ�
అదానీ గ్రూప్ సంస్థలకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంబంధిత పార్టీ లావాదేవీలు, లిస్టింగ్ నిబంధనల ఉల్లంఘనలకుగాను గౌతమ్ అదానీకి చెందిన 7 కంపెనీలకు ఈ నోటీసులు వెళ్లాయి. ఈ మే�
రెన్యూవబుల్ ఎనర్జీ లో అదానీ గ్రూపు సంస్థలు దూసుకుపోతున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గుజరాత్లో 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించింది.
అస్సాం రాజధాని గువాహటిలోని (Guwahati) విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. గువాహటిలో కురిసిన భారీ వర్షాల కారణంగా లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పైకప్పులో కొంత భాగం కూలిపోయింది.
భారత తీరప్రాంతంలోని ప్రధాన పోర్టులు, టెర్మినల్స్ అన్నీ అదానీ గ్రూప్ చేతుల్లోకి పోతున్నాయి. ఇప్పటికే ఈ గ్రూప్ కింద 13 పోర్టులు ఉండగా.. తాజాగా ఒడిశాలోని గోపాల్పూర్ పోర్టును రూ. 3,080 కోట్లతో (95 శాతం వాటా) అదా
హిండెన్బర్గ్ రిసెర్చ్ దెబ్బ నుంచి కోలుకుంటున్న అదానీ గ్రూప్పై మరో పిడుగు పడింది. అదానీ గ్రూప్, దాని అధినేత గౌతమ్ అదానీపై లంచం ఆరోపణల దర్యాప్తును అమెరికా వేగవంతం చేసింది.
Gautam Adani | అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ ఏడాది తర్వాత తిరిగి 100 బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరారు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపణల నేపథ్యంలో గతేడాది ప్రారంభంలో ఆయన వ్యక్తిగత సంపద సుమారు 37.7 బిలియన్ డాలర్లకు పడిపోయి�
తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు గడ్డుకాలం ఎదురయ్యేలా ఉన్నది. రాష్ట్రంలోని ప్రతిపాదిత ఫార్మాసిటీపై రేవంత్రెడ్డి ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం
వరల్డ్ ఎకానమీ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన మన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అదానీ గ్రూప్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారని మీడియాలో వచ్చిన వార్తలు చూసి ఒక్క క్షణం షాక్కు గురయ్యాన