సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో విధ్వంసానికి పాల్పడిన నిందితులకు గాంధీ దవాఖానలో డాక్టర్లు వైద్యపరీక్షలు చేశారు.. మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దశల వారీగా
జూబ్లీహిల్స్లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. ఆరుగురు నిందితులకు ఉస్మానియా ఆస్పత్రిలో నిర్వహించిన పొటెన్సీ టెస్టు నివేదిక పోలీసులకు అందినట్లు తెలుస్తున్నది
ఇంటి ముందు నీళ్లు పట్టుకునేందుకు వచ్చిన యువతిని గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన వ్యక్తికి పదేండ్ల జైలుశిక్ష పడింది. వరంగల్ జిల్లాకు చెందిన తక్కళ్లపల్లి రవీందర్రావు అలియాస్ రవీందర్(45) ఫిలింనగర్�
యూఏఈ నుంచి బంగారం స్మగ్లింగ్ కేసులో కేరళ సీఎం పినరాయి విజయన్, ఆయన భార్య కమల, కూతురు వీణలకు భాగం ఉందని ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్ బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. వీరితో పాటు విజయన్ అడిషనల్�
జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ సామూహిక లైంగిక దాడి ఘటనలో అరెస్టు అయిన ఆరుగురు నిందితుల్లో మేజర్ అయిన సాదుద్దీన్మాలిక్ను నాలుగు రోజుల పాటు న్యా యస్థానం విచారణ నిమిత్తం కస్టడీకి
Jubilee Hills Gang rape | జూబ్లీహిల్స్ సామూహిక లైంగికదాడి ఘటనకు సంబంధించి పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Lalaguda | సికింద్రాబాద్ లాలాగూడలో (Lalaguda) వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. బోరబండకు చెందిన అఫ్సర్ అనే వ్యక్తిని మంగళవారం రాత్రి దుండగులు పొడిచి చంపారు.
మళయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబుపై ఇటీవల ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన క్రమంలో తాజాగా మరో మహిళ విజయ్ బాబు తనను వేధించాడనే ఆరోపణలతో ముందుకొచ్చింది.