లక్నో: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్నాథ్ ఆలయం వద్ద దాడికి పాల్పడిన నిందితుడు అహ్మద్ ముర్తజా అబ్బాసీ విరిగిన చేతులకు ఆపరేషన్ విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు. నిందితుడి విరిగిన రెండు చేతులకు రాడ్లు వేసినట�
“హక్కులు మాకూ ఉన్నాయి. కావాలని మూర్ఖత్వంతో వేధించకండి.. కనికరం చూపండి.. మెరుగైన సమాజం కోసం పిల్లలను తీర్చిదిద్దాల్సిన సమయం.. శాడిస్టులుగా మారి దుర్భరమైన జీవితాలను
గోరఖ్నాధ్ ఆలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు ముర్తజా అబ్బాసి శుక్రవారం ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) అధికారులపై దాడి చేశాడు. అధికారులు ముర్తజాను ప్రశ్నిస్తుండగా ఆయన దాడికి తెగబడ్డాడు.
హైదరాబాద్ : ఫుడింగ్ పబ్ కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో నాలుగు రోజుల పాటు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. పుడింగ్ పబ్�
ముంబయి : పరువు నష్టం కేసులో బాలీవుడ్ బ్రాండ్ కంగనా రనౌత్కు కష్టాలు తప్పడం లేదు. ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ముంబయి కోర్టు కంగనాపై కొరడా ఝుళిపించింది. కంగనా దాఖలు చేసిన ప�
యువతి తన ఇంటి వద్ద వాకింగ్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు లైంగిక వేధింపులకు గురిచేసి దుర్భాషలాడిన ఘటన అహ్మదాబాద్లోని మేమ్నగర్ ప్రాంతంలో జరిగింది.
మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు ఆర్నెల్లుగా కుట్ర పన్నుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కస్టడీ విచారణలో భాగంగా చివరిరోజైన శనివారం ఏడుగురు నిందితులకు పలు ప్రశ్నలు సంధించారు
మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర పన్నిన కేసులోని నిందితులు పోలీసులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వకుండా, మౌనంగా ఉన్నట్టు తెలుస్తున్నది. చర్లపల్లి జైల్లో ఉన్న ఏడుగురు నిందితులను తమ కస్టడీకి తీసుకొన�
అమరావతి: అనంతపురంలో ఉపాధ్యాయురాలిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే గతేడాది నవంబర్లో అనంతపురం జిల్లా కదిరిలో ఉపాధ్యాయురాలు ఉషారాణి హత్యకు గురైంది. దాదాపు 5 వేల మందిన�
Crime news | జిల్లాలోని పెద్దవూర మండలం ఏనమీది తండాలో విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ (VRO) స్వచ్ఛంద సంస్థలో 12 మంది బాలికలపై లైంగిక దాడు కేసులో జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది.
నీలగిరి: నల్గొండ మండలంలోని ముషంపల్లి గ్రామంలో ఓ మహిళను అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన నిందితులపై పీడీ యాక్టు నమోదు చేశారు పోలీసులు. మంగళవారం రాత్రి నిందితులను చంచల్గూడ జైలుకు తరలించినట్లు నల్గొండ రూ�
అమరావతి : ఏపీలో సంచలనం కలిగించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడును పెంచుతోంది. ఈ కేసులో నిందితుడిగా శివ శంకర్రెడ్డికి నార్కో పరీక్షలు చేయించేందుకు సీబీఐ ఈరోజు (మంగళవారం) సీబీఐ పులివెంద�