ముంబై: ఎల్గర్ పరిషత్ కేసులో నిందితుడైన స్టాన్ స్వామి మరణానికి నిరసనగా ఈ కేసులోని మిగతా పది మంది నిందితులు ముంబైలోని తలోజా జైలులో బుధవారం నిరాహార దీక్ష చేశారు. ఈ కేసులో సహ నిందతులైన రోనా విల్సన్, సురేంద్ర �
ప్రేమ పేరుతో మోసం | ప్రేమ పేరుతో పరిచయం ఏర్పరచుకొని, పెండ్లి చేసుకుంటానని నమ్మించి చివరకు మోసం చేసిన వ్యక్తికి న్యాయస్థానం రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.
అహ్మదాబాద్ : సోషల్ మీడియా వేదికలపై మైనర్ బాలికలు, మహిళలతో స్నేహం పెంచుకుని ఆపై డబ్బు కోసం వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని గుజరాత్లోని ఆనంద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు జగ�
అహ్మదాబాద్ : డేటింగ్ కు నిరాకరించడంతో ఓ యువతిని సోషల్ మీడియా వేదికగా వేధించిన వ్యక్తి ఉదంతం గుజరాత్ లో వెలుగుచూసింది. తనతో సన్నిహితంగా మెలిగేందుకు 23 ఏండ్ల యువతి నిరాకరించడంతో ఆమెను వేధించే
ఏటీఎం దోపిడీ| నగరంలో రెండు రోజుల క్రితం కూకట్పల్లిలో జరిగిన ఏటీఎం దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. దోపిడీకి పాల్పడిన ఇద్దరిలో ఒకరిని అరెస్టు చేశారు.
బెంగళూర్ : సైనికాధికారిగా నమ్మబలుకుతూ ముగ్గురు మహిళలను పెండ్లి పేరుతో మోసగించిన యువకుడి(26)ని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తక్కువ ధరకు మిలటరీ క్యాంటిన్ నుంచి కార్లు, బైక్లు ఇప్పిస్తానని మరో ఆరు�
రామవరం, ఏప్రిల్ 7: లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న వర్మా అజయ్కుమార్(28) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. పిన్ని కూతురిపై లైంగిక దాడి చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అజయ్కుమా�
రాయ్పూర్ : పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో లైంగిక దాడి కేసులో నిందితుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన జార్ఖండ్లోని పశ్చి సింగ్భం జిల్లాలోని బర్కెలా గ్రామంలో గురువారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన
12 ఏండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి నాంపల్లి ప్రత్యేక కోర్టు పోక్సో చట్టం కింద 3 ఏండ్ల జైలు, రూ. వెయ్యి జరిమానా విధించింది. కార్ఖాన ఇన్స్పెక్టర్ మధుకర్స్వామి వివరాల ప్రకారం.. 2013లో కార్ఖాన�
మహబూబ్ నగర్ : జిల్లాలోని మహ్మదాబాబాద్ పీఎస్ పరిధి కంచన్ పల్లి గ్రామంలో గతేడాది (2020) ఫిబ్రవరిలో జరిగిన ఒక లైంగిక దాడి సంఘటనలో నిందితుడు గున్ని పెంటయ్య (44 ) కు ఇరవై సంవత్సరాల కారాగార శిక్ష, వెయ్యి రూపాయలు జరిమ�
లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలు యదేచ్ఛగా సాగుతున్నాయి. మీరట్ జిల్లాలో ఓ బాలిక(15)ను నిర్బంధించి నెలరోజుల పాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. జిల్లాలోని సర్ధ�