ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డొంబివలి లైంగిక దాడి కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్ట్ చేసింది. తాజా అరెస్టులతో ఈ కేసులో బాధిత బాలిక ఆర�
కొత్తగూడ : కొత్తగూడ మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నర్సంపేట నుంచి కొత్తగూడ మీదుగా ఇల్లందు వెళ్లే మార్గ�
ఆర్యవైశ్యుల రాస్తారోకో | నిన్న(బుధవారం) ముషంపల్లిలో వివాహితపై లైంగిక దాడికి పాల్పడి హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహ�
మంత్రి సత్యవతి | సైదాబాద్ కాలనీలో చిన్నారి చైత్రపై లైంగికదాడి చేసి, హత్య చేయడం దారుణమని, అత్యంత దురదృష్టమనీ గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
Police Custody: ముంబై అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న మోహన్ చౌహాన్కు సిటీ కోర్టు ఈ నెల 21 వరకు పోలీస్ కస్టడీ విధించింది. అంతేగాక సత్వర విచారణ కోసం ఈ కేసును
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో విదేశీ మహిళలతో పరిచయం పెంచుకుని వారికి మాయమాటలు చెబుతూ నగ్న చిత్రాలు, వీడియోలను పంపాలని బ్లాక్మెయిల్ చేస్తున్న యువకుడి (21)ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కుంగ�
ముంబై: ఎల్గర్ పరిషత్ కేసులో నిందితుడైన స్టాన్ స్వామి మరణానికి నిరసనగా ఈ కేసులోని మిగతా పది మంది నిందితులు ముంబైలోని తలోజా జైలులో బుధవారం నిరాహార దీక్ష చేశారు. ఈ కేసులో సహ నిందతులైన రోనా విల్సన్, సురేంద్ర �
ప్రేమ పేరుతో మోసం | ప్రేమ పేరుతో పరిచయం ఏర్పరచుకొని, పెండ్లి చేసుకుంటానని నమ్మించి చివరకు మోసం చేసిన వ్యక్తికి న్యాయస్థానం రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.
అహ్మదాబాద్ : సోషల్ మీడియా వేదికలపై మైనర్ బాలికలు, మహిళలతో స్నేహం పెంచుకుని ఆపై డబ్బు కోసం వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని గుజరాత్లోని ఆనంద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు జగ�
అహ్మదాబాద్ : డేటింగ్ కు నిరాకరించడంతో ఓ యువతిని సోషల్ మీడియా వేదికగా వేధించిన వ్యక్తి ఉదంతం గుజరాత్ లో వెలుగుచూసింది. తనతో సన్నిహితంగా మెలిగేందుకు 23 ఏండ్ల యువతి నిరాకరించడంతో ఆమెను వేధించే