టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జరిపిన కుట్రలో అడ్డంగా దొరికిపోయిన ఢిల్లీ బీజేపీ దూతలకు ఏసీబీ కోర్టు శనివారం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
High court | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుల రిమాండ్కు హైకోర్టు అనుమతించింది. ముగ్గురు నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీస్
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని హైకోర్టు షరతు విధించింది. ఆ ముగ్గురు తమ చిరునామా వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్కు అందజేయాలని �
Triple murder case | డప జిల్లా జిల్లా ప్రొద్దుటూరు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గత యేడాది ముగ్గురు కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష ఖరారు
మైనర్ బాలికలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న లింగాయత్ సన్యాసి, మఠాధిపతి శివమూర్తి మురుగపై కర్నాటక పోలీసులు గురువారం లుక్అవుట్ నోటీసు జారీ చేశారు.
బిల్కిస్ బానో కేసులో దోషులుగా తేలిన 11 మంది జీవిత ఖైదులు సోమవారం గోద్రా సబ్జైలు నుంచి విడుదలయ్యారు. వీరి విడుదలకు గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం రెమిషన్ పాలసీ కింద ఆమోదించిన నేపథ్యంలో మొత్తం 11 మంది దోష�
లాయర్ మల్లారెడ్డి హత్య కేసులో నర్సంపేటకు చెందిన ఎర్రమట్టి క్వారీ, రైస్ మిల్లు వ్యాపారి రవీందర్తోపాటు అతడి కుమారుడు, మరో ఏడుగురిని ములుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రవీందర్కు ములుగ