ఉన్మాది దాడిలో గాయపడిన సంఘవి ఆస్పత్రిలో క్రమంగా కోలుకుంటున్నది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని దవాఖాన హెల్త్ బులిటెన్ విడుదలజేసింది. అక్క, తమ్ముడిపై కత్తితో దాడి చేసి, ఒకరి మృతికి కారకుడైన ప్ర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బెయిల్ కోసం కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి తండ్రి వైఎస్ భాసర్రెడ్డితోపాటు మరో నిందితుడు గజ్జల ఉదయ్కుమార్రెడ్డి దాఖలు చేసుకున్
“మీ కార్లను సెల్ఫ్ డ్రైవింగ్కు తిప్పి.. ప్రతినెలా మీకు అద్దె చెల్లిస్తామని” నమ్మబలికాడు. యజమానుల వద్ద కార్లు తీసుకొని.. వాటిని వడ్డీ వ్యాపారి వద్ద తాకట్టు పెట్టి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నాడు. బాధి�
Crime news | గత సంవత్సరం నవంబర్ 22వ తేదీన చండ్రుగొండ మండలం, ఎర్రబోడు గుత్తికోయ గ్రామ శివార్లలో విధులలో ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును విచక్షణా రహితంగా నరికి చంపిన ఇద్దరు నిందితులకు గురువారం ప్రిన్స�
temple vandalised | బంగ్లాదేశ్లో ఒక హిందూ ఆలయాన్ని ఒక వ్యక్తి ధ్వంసం (temple vandalised) చేశాడు. గుడిలోని విగ్రహాలను అపవిత్రం చేశాడు. స్థానికులు వెంబడించి ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Girl Kidnapped | బాలికను ఒక యువకుడు కిడ్నాప్ (Girl Kidnapped) చేశాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఆ బాలికకు అతడితో బలవంతంగా పెళ్లి జరిపించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంత
ఘట్కేసర్ బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం.. 24 గంటల్లోనే చిన్నారిని ఇంటికి చేర్చిన రాచకొండ పోలీసులు ఘట్కేసర్ మండల కేంద్రంలో కలకలం సృష్టించిన నాలుగేండ్ల బాలిక కిడ్నాప్ ఉదంతం ఎట్టకేలకు సుఖాంతమైంది.
Godhra riot Cases | గోద్రా అల్లర్లకు సంబంధించిన నాలుగు కేసుల్లో (Godhra riot Cases) నిందితులైన మరో 35 మందిని నిర్దోషులుగా గుజరాత్ కోర్డు ప్రకటించింది. గోద్రా అల్లర్లు ప్రణాళిక ప్రకారం జరుగలేదని పేర్కొంది.
Man Kills Live-In Partner | జైల్లో ఉన్న వినీత్ గత ఏడాది నవంబర్ 26న బెయిల్పై బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్కు చెందిన నాజ్, వినీత్ సోదరి పారుల్తో కలిసి ఢిల్లీలోని రూమ్లో ఉండేదని అన్నారు. బెయిల్పై జై�
గోద్రా ఘటన నేపథ్యంలో గుజరాత్లో జరిగిన అల్లర్లలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అయితే ఈ కేసుల విచారణల్లో నిందితులు నిర్దోషులుగా విడుదల కావడం సంచలనం సృష్టించడమే కాక