Triple murder case | డప జిల్లా జిల్లా ప్రొద్దుటూరు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గత యేడాది ముగ్గురు కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష ఖరారు
మైనర్ బాలికలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న లింగాయత్ సన్యాసి, మఠాధిపతి శివమూర్తి మురుగపై కర్నాటక పోలీసులు గురువారం లుక్అవుట్ నోటీసు జారీ చేశారు.
బిల్కిస్ బానో కేసులో దోషులుగా తేలిన 11 మంది జీవిత ఖైదులు సోమవారం గోద్రా సబ్జైలు నుంచి విడుదలయ్యారు. వీరి విడుదలకు గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం రెమిషన్ పాలసీ కింద ఆమోదించిన నేపథ్యంలో మొత్తం 11 మంది దోష�
లాయర్ మల్లారెడ్డి హత్య కేసులో నర్సంపేటకు చెందిన ఎర్రమట్టి క్వారీ, రైస్ మిల్లు వ్యాపారి రవీందర్తోపాటు అతడి కుమారుడు, మరో ఏడుగురిని ములుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రవీందర్కు ములుగ
భూ కబ్జాలు, ఫోర్జరీలకు మారు పేరు బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అని టీఆర్ఎస్ హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు అందోజు సత్యం చారి, చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజిరెడ్డి అన్నా�
తిమ్మాపూర్లోని జోగయ్యపల్లిలో దారు ణం జరిగింది. ఓ స్వామీజీ హత్య మండలంలో కలకలం రేపింది. భక్తుల ముసుగులో వచ్చిన ఇద్దరు వ్యక్తులే హత్య చేసినట్లు ఎల్ఎండీ పోలీసులు విచారణలో తేల్చారు. ఎస్ఐ ప్రమోద్రెడ్డి వ�
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న అగ్నిపథ్ నిర్ణయంతో తమ భవిష్యత్తు ఖతమయ్యిందనే ఉద్యోగార్థుల ఆక్రోశమే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకున్న విధ్వంసానికి ప్రధాన కారణమని రైల్వే పోలీసుల�