న్యాయం కోసం మళ్లీ ఎదురొడ్డి పోరాడుతానని బిల్కిస్ బానో పేర్కొన్నారు. తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన 11 మంది దోషులను సత్ప్రవర్తన కింద గుజరాత్లోని బీజేపీ సర్కారు విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె సు
ఓ మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు కేవలం 5 సార్లు గుంజీలు తీసి నేరం నుంచి విముక్తి పొందాడు. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన బీహార్లోని నవాడా జిల్లాలో చోటు�
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేరును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) నిందితుల జాబితాలో చేర్చింది. బీఎల్తోపాటు జగ్గుస్వామి, తుషార్ వెళ్లపల్లి, బీజేపీ రాష్ట్ర అధ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో ఫారెస్టు రేంజ్ అధికారి(ఎఫ్ఆర్వో) శ్రీనివాసరావు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్వో క
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్ క్యాంపస్లో ఇటీవల జరిగిన ర్యాగింగ్ కేసులో నిందితుడైన మైనర్కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో మైనర్ తల్లి రిట్ పిటిష
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జరిపిన కుట్రలో అడ్డంగా దొరికిపోయిన ఢిల్లీ బీజేపీ దూతలకు ఏసీబీ కోర్టు శనివారం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
High court | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుల రిమాండ్కు హైకోర్టు అనుమతించింది. ముగ్గురు నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీస్
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని హైకోర్టు షరతు విధించింది. ఆ ముగ్గురు తమ చిరునామా వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్కు అందజేయాలని �
Triple murder case | డప జిల్లా జిల్లా ప్రొద్దుటూరు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గత యేడాది ముగ్గురు కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష ఖరారు
మైనర్ బాలికలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న లింగాయత్ సన్యాసి, మఠాధిపతి శివమూర్తి మురుగపై కర్నాటక పోలీసులు గురువారం లుక్అవుట్ నోటీసు జారీ చేశారు.