Girl Kidnapped | బాలికను ఒక యువకుడు కిడ్నాప్ (Girl Kidnapped) చేశాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఆ బాలికకు అతడితో బలవంతంగా పెళ్లి జరిపించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంత
ఘట్కేసర్ బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం.. 24 గంటల్లోనే చిన్నారిని ఇంటికి చేర్చిన రాచకొండ పోలీసులు ఘట్కేసర్ మండల కేంద్రంలో కలకలం సృష్టించిన నాలుగేండ్ల బాలిక కిడ్నాప్ ఉదంతం ఎట్టకేలకు సుఖాంతమైంది.
Godhra riot Cases | గోద్రా అల్లర్లకు సంబంధించిన నాలుగు కేసుల్లో (Godhra riot Cases) నిందితులైన మరో 35 మందిని నిర్దోషులుగా గుజరాత్ కోర్డు ప్రకటించింది. గోద్రా అల్లర్లు ప్రణాళిక ప్రకారం జరుగలేదని పేర్కొంది.
Man Kills Live-In Partner | జైల్లో ఉన్న వినీత్ గత ఏడాది నవంబర్ 26న బెయిల్పై బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్కు చెందిన నాజ్, వినీత్ సోదరి పారుల్తో కలిసి ఢిల్లీలోని రూమ్లో ఉండేదని అన్నారు. బెయిల్పై జై�
గోద్రా ఘటన నేపథ్యంలో గుజరాత్లో జరిగిన అల్లర్లలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అయితే ఈ కేసుల విచారణల్లో నిందితులు నిర్దోషులుగా విడుదల కావడం సంచలనం సృష్టించడమే కాక
గుజరాత్లోని గోద్రా-2002 రైలు దహనం కేసులో 8 మంది నిందితులకు సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో నేర తీవ్రత దృష్ట్యా మరో నలుగురి బెయిల్ను తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి 8 మంది ఇప్ప
Gujarat riots | గుజరాత్ అల్లర్ల కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా పేర్కొంటూ అహ్మదాబాద్లోని స్పెషల్ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. నరోదాగామ్ వద్ద చోటుచేసుకున్న అల్లర్లలో 11 మంది ముస్లింలు హత్య�
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితులైన పులిదిండి ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి రెండు రోజుల (17,18 తేదీల్లో) ఈడీ కస్టడీ పూర్తయ్యింది. ఈ మేరకు న్యాయస్థానానికి ఈడీ తరఫున మెమో దాఖలు చేశారు.
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసిన కేసులో అరెస్టయిన ఖమ్మంకు చెందిన సాయిలౌకిక్, సుష్మిత దంపతుల మూడు రోజుల కస్టడీ ఆదివారంతో ముగిసింది. తమ ఆడికారు అమ్మి, అడ్వాన్స్గా వచ్చి
ఆర్థిక నేరగాళ్లకు సహకరించడం.. బ్యాంకులను మోసగించిన బడాబాబులను పార్టీలో చేర్చుకోవడం.. హత్యలకు, లైంగికదాడులకు పాల్పడిన నేరస్తులకు అండగా నిలవడం, వారిని సన్మానించడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య.
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో ముగ్గురు నిందితులను బుధవారం సిట్ కస్టడీకి తీసుకొని తొలిరోజు వారి లింక్లపై ఆరా తీసింది. ప్రధాన నిందితుడు ప్రవీణ్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి గ�