తెలంగాణ సెక్రటేరియట్కు మూడురోజుల పాటు వరుసగా కాల్స్ చేసి బెదిరింపులకు దిగడం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కార్యాలయంలోని అర్జీలు, ఫిర్యాదుల విభాగానికి ఓ వ్యక్తి మూడురోజులుగా వరుసగా ఫోన�
ఠాణా నుంచి కోర్టుకు ఫైల్ వెళ్లాలన్నా... కోర్టులో బెంచ్పై ఫైల్ కదులాలన్నా ఆయా పోలీస్స్టేషన్లకు చెందిన కొంత మంది కానిస్టేబుళ్ల చెయ్యి తడపాల్సిందే. నిందితుడు, వారి తరఫు బంధువులో, న్యాయవాదో ఆ కానిస్టేబు�
Sambhal violence | ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో ఆదివారం జరిగిన హింసాకాండపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్, స్థానిక ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కుమ
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట గ్రామంలో హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గుమ్�
Bahraich Violence | భరూచ్ హింసాకాండ నిందితులు నేపాల్ పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు గాయపడ్డారు. ఈ సంఘటనలో ఐ
బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కేసులో నిందితుడు గఫార్ అలీకి ఉరిశిక్ష విధిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టులోని ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి జయంతి తీర్పు వెల్లడించారు.
Kolkata doctor rape-murder case | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ వైద్యురాలి హత్యాచార కేసు నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష ముగింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఆదివ�
Accused Man Dies | నకిలీ ఎన్సీసీ క్యాంపులో బాలికపై అత్యాచారానికి పాల్పడి అరెస్టైన నిందితుడు విషం తాగి మరణించాడు. పోలీసులు అరెస్ట్ చేయబోగా తప్పించుకునేందుకు అతడు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఎలుకల మందు సేవించాడు. �
lie detector test | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ విన్నపానికి కలకత్�
NEET row | నీట్ వివాదం బీహార్లో బీజేపీ, ఆర్జేడీ మధ్య రాజకీయంగా చిచ్చు రేపుతున్నది. నీట్ పేపర్ లీక్లో అరెస్టయిన ప్రధాన నిందితుడికి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అనుచరుడితో సంబంధం ఉందని బీహార్ ఉప ముఖ్యమంత్రి వి�
Murder Case Against Police | పోలీస్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తి మరణించాడు. పోలీసులు కొట్టి చంపారన్న ఆరోపణలతో మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది పోలీసులపై హత్య కేసు నమోదు చేశారు.
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సుప్రీంకోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుల జాబితాలో తొలిసారి ఒక పార్టీ పేరును ప్రస్తావించి�
వైఎస్ వివేకానందా రెడ్డి ని హత్య చేసిన నిందితులు మళ్లీ చట్టసభల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికే తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు.