నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ యువకుడు బుధవారం హల్చల్ చేశాడు. హత్యాయత్నం కేసులో జైలుకెళ్లి ఇటీవలే బెయిల్పై బయటికి వచ్చిన సదరు వ్యక్తి పోలీసులకే సవాల్ విసిరాడు. అసలేం జరిగిందంటే..
తమను పోలీసుల రూపంలో వచ్చి మోసం చేసి రూ.ఐదు లక్షల నగదును ఎత్తుకెళ్లారంటూ అరుణ్కుమార్ బెహరా అనే వ్యక్తి చేసిన తప్పుడు ఫిర్యాదును బోయిన్పల్లి పోలీసులు ఛేదించారు.
ఓ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు మహిళా న్యాయమూర్తిపై పాదరక్ష విసిరిన ఘటన రంగారెడ్డి జిల్లా కోర్టులో కలకలం రేపింది. హత్యాయత్నం, మారాణాయుధాల కేసులో నిందితుడు కరణ్సింగ్ విచారణ సమయంలో హఠాత్తుగా చ
Police custody | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
తెలంగాణ సెక్రటేరియట్కు మూడురోజుల పాటు వరుసగా కాల్స్ చేసి బెదిరింపులకు దిగడం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కార్యాలయంలోని అర్జీలు, ఫిర్యాదుల విభాగానికి ఓ వ్యక్తి మూడురోజులుగా వరుసగా ఫోన�
ఠాణా నుంచి కోర్టుకు ఫైల్ వెళ్లాలన్నా... కోర్టులో బెంచ్పై ఫైల్ కదులాలన్నా ఆయా పోలీస్స్టేషన్లకు చెందిన కొంత మంది కానిస్టేబుళ్ల చెయ్యి తడపాల్సిందే. నిందితుడు, వారి తరఫు బంధువులో, న్యాయవాదో ఆ కానిస్టేబు�
Sambhal violence | ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో ఆదివారం జరిగిన హింసాకాండపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్, స్థానిక ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కుమ
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట గ్రామంలో హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గుమ్�
Bahraich Violence | భరూచ్ హింసాకాండ నిందితులు నేపాల్ పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు గాయపడ్డారు. ఈ సంఘటనలో ఐ
బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కేసులో నిందితుడు గఫార్ అలీకి ఉరిశిక్ష విధిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టులోని ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి జయంతి తీర్పు వెల్లడించారు.
Kolkata doctor rape-murder case | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ వైద్యురాలి హత్యాచార కేసు నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష ముగింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఆదివ�