Accused Push Police Vehicle | పోలీస్ వాహనంలో ఇంధనం లేక మార్గమధ్యలో ఆగిపోయింది. దీంతో కోర్టుకు తరలిస్తున్న నిందితులతో ఆ పోలీస్ వాహానాన్ని కొంత దూరం తోయించారు. (Accused Push Police Vehicle) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Gujarat Police extort money | పలు వ్యక్తులకు చెందిన సుమారు 335 బ్యాంకు ఖాతాలను పోలీసులు స్తంభింపజేశారు. ఆ బ్యాంకు ఖాతాలను అన్ఫ్రీజ్ చేసేందుకు లక్షల్లో డబ్బులు డిమాండ్ చేశారు. ఒక వ్యక్తి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు
Love, Not Lust | బాలిక, ఒక వ్యక్తి మధ్య ఉన్నది ప్రేమ సంబంధమేనని కోర్టు భావించింది. బాలికపై లైంగిక దాడి కామం వల్ల జరిగిందని కాదని పేర్కొంది. (Love, Not Lust) నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.
వారణాసిలోని ఐఐటీ-బీహెచ్యూ విద్యార్ధినిపై లైంగిక వేధింపుల కేసులో (Varanasi Molestation Case) అరెస్టయిన ముగ్గురు నిందితులను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది.
వారణాసిలోని ఐఐటీ-బీహెచ్యూ సంస్ధ వెలుపల రెండు నెలల కిందట విద్యార్ధినిపై లైంగిక వేధింపుల కేసులో ఆదివారం ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితులు బీజేపీ సభ్యులని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Ak
Bulldozer action | బీజేపీ కార్యకర్తపై జరిగిన దాడిపై కొత్త సీఎం సీరియస్గా స్పందించారు. బుల్డోజర్తో (Bulldozer action) నిందితుడి ఇంటిని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఆ ఇంటిని కూల్చివేశారు.
Woman Gangraped | స్కూటీ నడపడం నేర్చుకుంటున్న మహిళను అడ్డగించిన ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Woman Gangraped ) పోలీస్ ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులకు తుపాకీ కాల్పుల గాయాలయ్యాయి.
Kerala: నిందితుడిగా ఉన్న కుమారుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై అతని తండ్రి కాల్పులు జరిపాడు. ఈ ఘటన కేరళలోని కన్నూరు సమీపంలో ఉన్న వాలపట్టాణం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ కాల్పుల�
కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సేరిలో (Kalamassery) ఓ కన్వన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన వరుస పేలుళ్లు (Bomb Blast) కలకలం రేపగా ఈ ఘటనలోఇద్దరు మృతిచెందగా, 50 మంది గాయపడ్డారు.
Man beaten to death | ఒక వ్యక్తి గురుద్వారాలో దొంగతనం చేసినట్లు జనం ఆరోపించారు. ఈ నేపథ్యంలో అతడ్ని కట్టేసి కొట్టి చంపారు. (Man beaten to death) పంజాబ్లోని మోగా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Dixit Reddy murder | జిల్లాలో మూడేళ్ల క్రితం జరిగిన కుసుమ దీక్షిత్ రెడ్డి అనే బాలుడి హత్య కేసులో మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు మంద సాగర్కు మరణశిక్ష విధించింది. కోర్టు తీర్పుపై దీక్షిత
రైళ్లు, రైల్వే స్టేషన్లలో మహిళా ప్రయాణికులను టార్గెట్ చేస్తూ.. దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. మీడియా సమావేశంలో రైల్వే ఇన్స్పెక్టర