సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. డ్రగ్స్ కేసులో కింగ్పిన్గా ఉన్న నిందితుడు ఏకంగా పోలీసు స్టేషన్ నుంచే పారిపోయాడంటే అక్కడ పోలీసు వ్యవస్థ ఎంత నిర�
మహిళా భద్రత, ఉద్యోగుల హక్కులపై ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. ఉన్నతాధికారుల వేధింపులపై నెలల తరబడి ఫిర్యాదులు చేసినా వ్యవస్థ స్పందించకపోవడంతో ఒక భాదిత�
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప, సాయిబాబా ఆలయాల్లో ఈనెల 17న అర్ధరాత్రి ఆలయంలో రెండు హుండీలను చోరీ చేసిన నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు బోధన్ ఏసీపీ శ్ర�
బాలికపై లైంగిక దాడి, హత్య చేసిన కేసులో నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 7వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.
principal's son absued Student | ఒక విద్యార్థిని ప్రిన్సిపాల్ కుమారుడు లైంగికంగా వేధించాడు. హాస్టల్లో నివసిస్తున్న ఆ బాలుడ్ని తన రూమ్కు తీసుకెళ్లి అసహజ లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన బాలుడి కుటుంబ సభ్యులు ప
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు కోటగిరి శ్రీనివాస్ గౌడ్ (55) కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్�
Bail To Rape, Murder Accused | ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో నిందితుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేరాన్ని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
Honey-Trap | ‘హనీ-ట్రాప్’ ముఠాకు చెందిన నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆమె ట్రాప్ చేసిన పలువురు మగవారికి ఎయిడ్స్�
Woman body in Box | రైలు స్లీపర్ కోచ్లో వదిలేసిన పెట్టెలోని యువతి మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. ఒక యువకుడితో సంబంధం నేపథ్యంలో కుమార్తెను ఆమె తండ్రి హత్య చేస�
NEET Paper Leak | నీట్ పేపర్ కేసు నిందితుడు ఒక చోట 8 ఎకరాల స్థలం కొనుగోలు చేశాడు. అందులో ఒక స్కూల్, కాలేజీ ఏర్పాటు కోసం కొత్తగా బిల్డింగులు నిర్మిస్తున్నాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అతడి ఆదాయ వనరులపై దృష్�
సినిమా షూటింగ్లో పని ఉందంటూ యువతిని బైక్ మీద ఎక్కించుకుని గదిలో రెండ్రోజుల పాటు బంధించి లైంగికదాడి చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అనాథ శరణా�
పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ కనిపించడం లేదని, పరారీలో ఉన్నాడంటూ..బుధవారం నగరంలోని పలు చోట్ల పోస్టర్లు దర్శనమిచ్చాయి. బండి భగీరథ్ కనిపించడం లేదని, అతడి ఆచూకీ తెలిస్తే.. సమీపంలో ఉన్న పోలీస్స్టేషన�
తండ్రి చిట్టీ డబ్బులు ఇవ్వడం లేదని కక్షతో 8 ఏండ్ల బాలుడిని దారుణంగా హత్య చేసిన నిందితుడికి కూకట్పల్లిలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. 2023 సంవత్స
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు 17ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బాధితులు ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసుపై ఫిర్యాదు చేసినా ఇప్పటికీ ప్రభుత్వం కేసు నమోదు చేయకు�