రైస్ మిల్లులో బియ్యం గోల్ మాల్ అయిన సంఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు మంథని సీఐ రాజు పేర్కొన్నారు. మంథని పట్టణం పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంథని సీఐ రాజు మాట్లాడారు.
రెండు వేర్వేరు పోక్సో కేసుల్లో నిందితులకు ఒకరికి 35 ఏండ్లు, మరొకరికి 25 ఏండ్లు జైలు శిక్ష విధిస్త్తూ పాస్ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి రవికుమార్ గురువారం తీర్పును వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు జిల్లాల
ఓ యువతిపై ప్రియుడు పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఆమెను బంధించి, కత్తెరతో గాయపరిచి, లైంగికదాడి చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే యాసిడ్ పోస్తానంటూ బెదిరించాడు. ఈ ఘటన పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో �
క్రికెట్ బెట్టింగ్లకు బానిసై...భారీగా నష్టపోయి....దొంగతనం చేసేందుకు ఓ నగల షాపులో చేరిన వ్యక్తి సమయం చూసి స్నేహితుడి సాయంతో కోటికి పైగా విలువైన వజ్రాభరణాలను దోచుకున్నాడు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు దర్యా
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కేసులో నిందితురాలిని శనివారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు ఆరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీఐ బాలరాజు వివరాల ప్రకారం.
దేశ, విదేశాల్లో ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన వ్యాపార అవకాశాలు ఇప్పిస్తామంటూ బిజినెస్ టు బిజినెస్ (బీటూబీ) డీల్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన ముఠాలో సభ్యుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్�
గంజాయి విక్రయిస్తూ, తాగుతున్న 10మంది నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.83,500 విలువ గల 3.340 కిలోల గంజాయి, 10 సెల్ఫోన్లు, రూ.9,500 నగదును స్వాధీనం చేసుకున్నామని, ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు నల్లగొండ డీఎస్
Hyderabad | జార్జియాలో ఉద్యోగంతో పేరుతో నిరుద్యోగుల వద్దనుంచి డబ్బులు వసూలు చేసి విదేశాలకు చెక్కేసే ప్రయత్నంలో ఉన్న ఓ నిందితుడిని ఫిలింనగర్ పోలీసులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.
ఓ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జిన్నారం సీఐ నయీముద్దీన్ హత్నూర పోలీస్స్టేషన్లో ఎస్ఐ శ్రీధర్రెడ్డితో కలిసి హత్య కేసు వివరాలను వెల్లడించార�
ఏనుగు దంతాలు ఎలా తెచ్చారు? ఏనుగులను చంపేశారా? అనే విషయాలపై నిగ్గు తేల్చేందుకు రాచకొండ పోలీసులు శేషాచలం అడవులకు వెళ్లి విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏనుగు దంతాలను హైదరాబాద్లో విక్రయించేందుకు ఎర్ర
సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో నకిలీ కరెన్సీని కమీషన్ పద్ధతిపై మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని బాచుపల్లి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.15 లక్షల విలువచేసే