ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ మాయలేడి నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలుచేసి మోసం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ రైల్వే హెడ్కానిస్టేబుల్ సహకారంతో డబ్బులు వసూలు
మహబూబ్నగర్ జిల్లా వేములలో దళిత యువతిపై లైంగిక దాడి కేసులో గోప్యత పాటించిన పోలీసులు.. శనివారం నమస్తే తెలంగాణ పత్రికలో ఇటు ‘కాంగ్రెస్ జులూస్.. అటు గ్యాంగ్ రేప్' శీర్షికతో కథనం వెలువడటంతో ఎట్టకేలకు స్�
సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉండి కూడా పక్కదారి పట్టిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి చివరకు కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే... నగరంలోని ప్రముఖ ఐటి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న ముఖేష్ బ�
నిర్మానుష్య ప్రాంతాల్లో కలుసుకునే జంటలతో పాటు ఒంటరిగా వెళ్లే వ్యక్తులను టార్గెట్ చేసి, కత్తులతో బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న పేరు మోసిన దొంగల ముఠాను దుండిగల్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పో
రోలెక్స్ వాచ్ దొరికింది. గత రెండురోజులుగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్తో పాటు మొత్తం నగరంలో చర్చనీయాంశమైన ఆ ఖరీదైన గడియారం ఎట్టకేలకు పోలీసుల వద్దనే ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. ‘నమస్తే తెలంగాణ’లో రె
రైస్ మిల్లులో బియ్యం గోల్ మాల్ అయిన సంఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు మంథని సీఐ రాజు పేర్కొన్నారు. మంథని పట్టణం పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంథని సీఐ రాజు మాట్లాడారు.
రెండు వేర్వేరు పోక్సో కేసుల్లో నిందితులకు ఒకరికి 35 ఏండ్లు, మరొకరికి 25 ఏండ్లు జైలు శిక్ష విధిస్త్తూ పాస్ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి రవికుమార్ గురువారం తీర్పును వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు జిల్లాల
ఓ యువతిపై ప్రియుడు పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఆమెను బంధించి, కత్తెరతో గాయపరిచి, లైంగికదాడి చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే యాసిడ్ పోస్తానంటూ బెదిరించాడు. ఈ ఘటన పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో �
క్రికెట్ బెట్టింగ్లకు బానిసై...భారీగా నష్టపోయి....దొంగతనం చేసేందుకు ఓ నగల షాపులో చేరిన వ్యక్తి సమయం చూసి స్నేహితుడి సాయంతో కోటికి పైగా విలువైన వజ్రాభరణాలను దోచుకున్నాడు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు దర్యా
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కేసులో నిందితురాలిని శనివారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు ఆరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీఐ బాలరాజు వివరాల ప్రకారం.
దేశ, విదేశాల్లో ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన వ్యాపార అవకాశాలు ఇప్పిస్తామంటూ బిజినెస్ టు బిజినెస్ (బీటూబీ) డీల్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన ముఠాలో సభ్యుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్�