మల్కాజిగిరి సైబర్క్రైమ్ పోలీసులు గత వారం రోజుల్లో ఐదు కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ నాగలక్ష్మి వెల్లడించారు. బాధితులకు రూ. 21,60,112 రిఫండ్ ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం ఐదుగురు నింద�
చేబదులుగా తీసుకున్న నగదు చెల్లించకపోగా అవమానించే మాటలతో మానసికంగా వేధించడంతో హత్యలకు పాల్పడ్డ వ్యక్తిని మీర్చౌక్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో ఏసీపీ శ్యాం సుందర్ వివరాలు వెల
బోగస్ సోషల్ మీడియా అకౌంట్ను ఏర్పాటు చేసుకుని సినీ ప్రముఖులను అసభ్యకరమైన రీతిలో కామెంట్స్ చేస్తున్న నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం సెంటినరీ కాలనీలో జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. బేగంపేట గ్రామానికి చెందిన మొలంగురి కొమురయ్య హత్యకు పాల్పడిన అదే గ్రామానికి చెందిన బుర్ర కొమురయ్య అలియాస్ రాజ
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ మాయలేడి నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలుచేసి మోసం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ రైల్వే హెడ్కానిస్టేబుల్ సహకారంతో డబ్బులు వసూలు
మహబూబ్నగర్ జిల్లా వేములలో దళిత యువతిపై లైంగిక దాడి కేసులో గోప్యత పాటించిన పోలీసులు.. శనివారం నమస్తే తెలంగాణ పత్రికలో ఇటు ‘కాంగ్రెస్ జులూస్.. అటు గ్యాంగ్ రేప్' శీర్షికతో కథనం వెలువడటంతో ఎట్టకేలకు స్�
సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉండి కూడా పక్కదారి పట్టిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి చివరకు కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే... నగరంలోని ప్రముఖ ఐటి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న ముఖేష్ బ�
నిర్మానుష్య ప్రాంతాల్లో కలుసుకునే జంటలతో పాటు ఒంటరిగా వెళ్లే వ్యక్తులను టార్గెట్ చేసి, కత్తులతో బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న పేరు మోసిన దొంగల ముఠాను దుండిగల్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పో
రోలెక్స్ వాచ్ దొరికింది. గత రెండురోజులుగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్తో పాటు మొత్తం నగరంలో చర్చనీయాంశమైన ఆ ఖరీదైన గడియారం ఎట్టకేలకు పోలీసుల వద్దనే ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. ‘నమస్తే తెలంగాణ’లో రె
రైస్ మిల్లులో బియ్యం గోల్ మాల్ అయిన సంఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు మంథని సీఐ రాజు పేర్కొన్నారు. మంథని పట్టణం పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంథని సీఐ రాజు మాట్లాడారు.
రెండు వేర్వేరు పోక్సో కేసుల్లో నిందితులకు ఒకరికి 35 ఏండ్లు, మరొకరికి 25 ఏండ్లు జైలు శిక్ష విధిస్త్తూ పాస్ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి రవికుమార్ గురువారం తీర్పును వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు జిల్లాల