ఆంధ్రా కూలీలు | కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించ�
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన ప్రమాదానికి సంబంధించి అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎవరికి నచ్చినట్టు వారు కట
శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయిధరమ్తేజ్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతున్నదని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. గత మూడు రోజులుగా ఆయన జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చ�
Driving speed limit in Hyderabad | ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరిస్తే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు నిలుస్తాయని పోలీసులు అంటున్నారు. అంతేకాక అతివేగం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాద
Sai dharam tej accident |ఎన్నో జాగ్రత్తలతో చేయాల్సిన రైడింగ్ను నిత్యం బిజీగా ఉండే నగర రోడ్లపై చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు. గ్రేటర్ పరిధిలో 40 స్పీడ్ దాటొద్దని అధికారులు గతంలో హెచ్చరికలు జారీ చేసిన�
Babu Mohan on Sai dharam tej accident | స్పోర్ట్స్ బైక్ నడుపుతూ ప్రమాదం బారిన పడ్డ సాయి తేజ్ ప్రస్తుతం అపోలోలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.ఆయన ప్రమాదంపై సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. త్వ�
మేడ్చల్ జిల్లాలో కారు బీభత్సంముగ్గురి దుర్మరణం, నలుగురికి గాయాలుమేడ్చల్, సెప్టెంబర్ 11: అతివేగం ముగ్గురి నిండు ప్రాణాలను బలిగొన్నది. నలుగురిని క్షతగాత్రులుగా మార్చింది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుత
కేవలం తెలుగు ఇండస్ట్రీ కాదు.. మొత్తం సౌత్ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం గురించి మాట్లాడుకుంటుంది. ఆయన ఎలా ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో అందరూ అడుగుతున్నారు. బాగున్నాడని వైద్యులు చెబు�
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్ది సేపటి క్రితం అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయగా, సాయి �
నందమూరి కుటుంబంలో రోడ్డు ప్రమాదాలు ఎంత తీవ్ర విషాదాన్ని మిగిల్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోడ్డు ప్రమాదాలు తెలుగుదేశం వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారక రామారావు కుటుంబంలో ఎంతో విషాదాన్న
ఇద్దరు మృతి | యాదాద్రి భువనగిరి జిల్లా, వరంగల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్లో 65వ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ప్రమాదం సమయంలో తేజ్ రైడ్ చేసిన బండి నెంబర్ TS07 GJ1258. చూడగానే ఆకట్టుకునే మోడల్ తో ఉన్న రేసింగ్ బైక్ దాదాపు 228 కేజీల బరువు ఉంటుంద
Sai dharam tej | రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ హీరో సాయి ధరమ్ తేజ్ గణనాథుడి ఆశిస్సులతో త్వరగా కోలుకుంటాడని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.