డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ వ్యాన్ లోయలో పడిపోవడంతో 13 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఆదివారం ఛక్రతా పట్టణంలో చోటుచేసుకుంది. 15 మంది
శంషాబాద్ రూరల్ : ఔటర్రింగ్ రోడ్డుపై ముందుగా వెళ్తున్న ట్యాంకర్ను వెనుక నుంచి వస్తున్న కారు ఢీ కొనడంతో కారులో ఉన్న వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగి�
Uttarakhand | ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. డెహ్రాడూన్ జిల్లాలోని వికాస్నగర్ వద్ద ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 11 మంది అక్కడికక్కడే
వేల్పూర్ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామశివారులో గురువారం గూడ్స్ రైలు ఢీ కొనడంతో 50 గొర్రెలు మృతి చెందాయి. కరీంనగర్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న రైలు మార్గమద్యలో అంక్సా
బాన్సువాడ : బాన్సువాడ మండలంలోని బాన్సువాడ- బీర్కూర్ ప్రధాన రహదారి పై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పట్టణ సీఐ రామకృష్ణా రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా
Labour | జిల్లాలోని కొత్తకోట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని విలియన్కొండ వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఒకరు మృతిచెందగా
Terrible road accident in Kadapa district.. Three killed | కడప జిల్లాల్లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎక్స్కవేటర్, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు
అబ్దుల్లాపూర్మెట్ | హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగురోడ్డు సమీపంలో 65 నంబర్ జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న బైక్ పైనుంచి
రెబ్బెన, అక్టోబర్ 17: బతుకమ్మ, దసరా పండుగల కోసం పుట్టింటికి వచ్చిన ఓ మహిళ తిరిగి మెట్టినింటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమెతోపాటు కొడుకు దుర్మరణం చెందారు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జ