మైలార్దేవ్పల్లి, అక్టోబర్ 6 : విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
Manthani | జిల్లాలోని మంథని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంథని మండలంలోని ఎక్లాస్పూర్ గాడిదులగండిగుట్ట వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డుపక్కన లోయలో పడింది. దీంతో ఒకరు మరణించగా
KPHB | నగరంలోని కూకట్పల్లిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటినతర్వాత కేపీహెచ్బీ బ్రిడ్జిపై టిప్పర్ను ఓ కారు ఢీకొట్టింది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మున్సిపల్ కార్యాలయం వద్ద ద్విచక్రవాహనంపైకి ఒక లారీ మృత్యువులా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో నాలుగు నెలల చిన్నారి సహా తల్లి మృతి�
వికారాబాద్ : అతివేగం అజాగ్రత్తతో ఆటో నడుపుతూ ఓ బాలున్ని ఢీకొట్టిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ రాజీవ్ గృహ కల్పకు చ�
చింతకాని: మద్యం మత్తులో డీసీఎం వ్యాన్ ను నడుపుతున్న డ్రైవర్ వాహనాన్ని అదుపుచేలేక రోడ్డు పక్కనున్న చెట్టుకు ఢీ కొనడంతో వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన మండల పరిధిలో నాగులవంచ గ్రామసమీపంలో మంగళవారం జరిగింది. ఆ�
కేంద్రప్రభుత్వం వెల్లడిన్యూఢిల్లీ, అక్టోబర్ 4: రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిని దవాఖానకు తరలించి ప్రాణాలు కాపాడే మంచి మనుషులకు 5 వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ పథకం ఈ నెల 15 నుంచి అమల�
Madhapur Accident | మాదాపూర్ రోడ్డు ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. బైక్ను ఢీకొన్న సృజనకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. అతనికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రమాదం సమయంలో సృజన్ మద్యం మత్తులో
కొండాపూర్, అక్టోబర్ 3 : సిగ్నల్ వద్ద ఆగి ఉన్న బైక్ను కారు ఢీకొట్టడంతో మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స
Hyderabad | మాదాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మాదాపూర్ రోడ్డులో పోలీసులు డ్రంక్ అండ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అధికారుల నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు యువకుల ప్రయత్నించారు.
సూర్యాపేటలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం | జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన సూర్యాపేట
gunman | జైపూర్లో అర్ధరాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. జైపూర్ మండలంలోని ఇందారం చెక్పోస్టు వద్ద గురువారం అర్ధరాత్రి పాల వ్యాను ఓ మోటారు సైకిల్ను ఢీకొట్టింది.
కూలీలు | పశ్చిమబెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర దినాజ్పుర్లో ఓ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు