Asifabad | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రెబ్బనలో ఓ బైకును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు
యూపీలో పండుగపూట విషాదం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో 15 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బిజ్నోర్ జిల్లా అలీపూర్మాన్ వద్ద ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన�
పండుగ పూట విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్లో రైతుల పైకి కారు దూసుకెళ్లిన ఘటన మరవకముందే ఛత్తీస్గఢ్లో అలాంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. నవరాత్రుల ముగింపు సందర్భంగా జష్పూర్లో దుర్గ
Rega Kantarao | తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రధాన రహదారిలో ఆయన కారుకు యాక్సిడెంట్ జరిగింది.
కొణిజర్ల: బంతిపూలు కోసేందుకు వెళ్తున్న కూలీల ఆటోను వెనుక నుంచి వచ్చిన కంటైనర్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న10మంది కూలీలు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన మండలంలోని కొణిజర్లలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక ఎస
DCM | కడ్తాల్ మండలంలో రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని ముచ్చర్ల గేట్ వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు
నల్లగొండ జిల్లాలో విషాదంవేములపల్లి, అక్టోబర్ 10: రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతిచెందిన వార్త విన్న తండ్రి గుండె ఆగిపోయింది. ఈ విషాదకర ఘటన ఆదివారం రాత్రి నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు, బంధువ�
Accident | పెళ్లి రిసెప్షన్ జరుగుతోందా ఇంట్లో. అయితే అదే కాలనీలో ఉండే అజయ్ అనే కుర్రాడి వల్ల ఏమైనా ప్రమాదం జరుగుతుందని ఆ కుటుంబం భయపడింది. అతను ఆ పరిసరాల్లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ చాలాసార్లు
శంకర్పల్లి : శంకర్పల్లి రైల్వేస్టేషన్లో ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు రైలు కిందపడి మృతి చెందారు. శుక్రవారం వికారాబాద్ జీఆర్పీ ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. శంకర్పల్లి రైల్వే స్టే
మైలార్దేవ్పల్లి, అక్టోబర్ 6 : విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
Manthani | జిల్లాలోని మంథని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంథని మండలంలోని ఎక్లాస్పూర్ గాడిదులగండిగుట్ట వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డుపక్కన లోయలో పడింది. దీంతో ఒకరు మరణించగా
KPHB | నగరంలోని కూకట్పల్లిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటినతర్వాత కేపీహెచ్బీ బ్రిడ్జిపై టిప్పర్ను ఓ కారు ఢీకొట్టింది.