ప్రైవేటు బస్సు | యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో పెను ప్రమాదం తప్పింది. మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సును టిప్పర్ ఢీకొట్టింది.
మేడ్చల్, సెప్టెంబర్ 22: మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది. భర్త కండ్లముందే ప్రమాదవశాత్తు లారీ కిందపడి భార్య మృతిచెందింది. నగరంలో నివాసముంటున్న మెదక్ జిల్లా, వెల్దుర్తి మం
Ishwari deshpande | కోటి కలలతో సినిమా ఇండస్ట్రీకి వచ్చింది.. చిన్నప్పటి నుంచి పెద్ద హీరోయిన్ కావాలని ఎన్నో కలలు కన్నది. కానీ ఓకే ఒక ప్రమాదం ఆమె జీవితాన్ని ముగించేసింది. ఏడడుగులు నడుస్తాడు అనుకున్న ప్రియుడితోనే చితి మ
హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి రఘునాథపల్లి మండల కేంద్రంలో పోలీసు వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాపాయం తప్పింది.
కాచిగూడ : సెక్యూరిటీగార్డు తన విధులు ముగించుకుని ఇంటికి వెలుతుండగా డీసీఎం వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకా�
కాజీపేట : కాజీపేట పట్టణం 62వ డివిజన్ పరిధిలోని సోమిడిలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ ఇల్లు నేలమట్టమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థాన
మాసాయిపేట | మాసాయిపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని రమంతాపూర్ వద్ద ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు.
వెంగళరావునగర్, సెప్టెంబర్ 19: మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ వాహనదారుడు తన బైక్తో ఏకంగా ట్రాఫిక్ పోలీసునే ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన �
లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి మృతుల్లో దంపతులు.. గాయపడ్డ చిన్నారి ట్రాఫిక్లో నిలిచిన లారీని ఢీకొట్టిన మరో కారు ప్రమాదంలో ఇద్దరు పురోహితులు దుర్మరణం నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారిపై ఘటన నాగర్కర
శామీర్పేట, సెప్టెంబర్ 18 : మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి రాంగ్ రూట్లో తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్తో గొడవపడ్డాడు. ఒక్కసారిగా ఆటో నుంచి దూకేయగా, మరో వాహనం ఢీకొట్టి చనిపోయాడు. శామీర్పేట పోలీస్ స్టేషన్ పర�
శేరిలింగంపల్లి : రెడీమిక్స్ వాహనం ఢీకొని ఓ సెంట్రింగ్ మేస్త్రీ మృతిచెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుల్మోహార్ పార్క్ నేతాజీనగర�
ఆంధ్రా కూలీలు | కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించ�