బంట్వారం : అతి వేగంతో వెళ్తున్న ఆటో బోల్తపడి ఒకరికి తీవ్ర గాయాలు అయిన సంఘటన బంట్వారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బస్వపూర్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ వ్యాన్ లోయలో పడిపోవడంతో 13 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఆదివారం ఛక్రతా పట్టణంలో చోటుచేసుకుంది. 15 మంది
శంషాబాద్ రూరల్ : ఔటర్రింగ్ రోడ్డుపై ముందుగా వెళ్తున్న ట్యాంకర్ను వెనుక నుంచి వస్తున్న కారు ఢీ కొనడంతో కారులో ఉన్న వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగి�
Uttarakhand | ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. డెహ్రాడూన్ జిల్లాలోని వికాస్నగర్ వద్ద ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 11 మంది అక్కడికక్కడే
వేల్పూర్ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామశివారులో గురువారం గూడ్స్ రైలు ఢీ కొనడంతో 50 గొర్రెలు మృతి చెందాయి. కరీంనగర్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న రైలు మార్గమద్యలో అంక్సా
బాన్సువాడ : బాన్సువాడ మండలంలోని బాన్సువాడ- బీర్కూర్ ప్రధాన రహదారి పై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పట్టణ సీఐ రామకృష్ణా రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా