cruiser | నల్లగొండ జిల్లా చింతపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతపల్లి మండలంలోని వెంకటేశ్వర నగర్ వద్ద ఆగిఉన్న లారీని క్రూయిజర్ (cruiser) వాహనం ఢీకొట్టింది
అసోంలోని (Assam) కరీంగంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంగంజ్ జిల్లాలోని బైతఖల్ వద్ద ఆటోను ఓ సిమెంట్ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పది మంది మృతిచెందారు.
బంట్వారం : అతి వేగంతో వెళ్తున్న ఆటో బోల్తపడి ఒకరికి తీవ్ర గాయాలు అయిన సంఘటన బంట్వారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బస్వపూర్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ వ్యాన్ లోయలో పడిపోవడంతో 13 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఆదివారం ఛక్రతా పట్టణంలో చోటుచేసుకుంది. 15 మంది
శంషాబాద్ రూరల్ : ఔటర్రింగ్ రోడ్డుపై ముందుగా వెళ్తున్న ట్యాంకర్ను వెనుక నుంచి వస్తున్న కారు ఢీ కొనడంతో కారులో ఉన్న వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగి�
Uttarakhand | ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. డెహ్రాడూన్ జిల్లాలోని వికాస్నగర్ వద్ద ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 11 మంది అక్కడికక్కడే