హిమాయత్నగర్ : వాటర్ ట్యాంకర్ ఢీకొని ఓ యువతి మృతి చెందిన సంఘటన నారాయణగూడ పీఏస్ పరిదిలో చోటు చేసుకుంది. అడ్మిన్ ఎస్సై డి.కరు ణాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చాంద్రాయణగుట్టకు చెందిన నిధా రెహమాన్ (34) క
Kingkoti | కింగ్కోఠిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కింగ్కోఠిలోని ఎడెన్ గార్డెన్ వద్ద ఓ మోటార్సైకిల్ను వాటర్ ట్యాంకర్
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకలో మంగళవారం బావి రింగుల (ఓడలు) మధ్య ఇరుకుని ఓ యువకుడు 3 గంటలపాటు నరకయాతన అనుభవించాడు. గ్రామానికి చెందిన పోతుగంటి వెంకటేశ్ ఇంటి పకనున్న ఓడ బావికి మరమ్మతు చేసేందుకు మం
four Indians killed in road accident at nepal | నేపాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. నేపాల్ - భారత్ సరిహద్దుకు సమీపంలో
cruiser | నల్లగొండ జిల్లా చింతపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతపల్లి మండలంలోని వెంకటేశ్వర నగర్ వద్ద ఆగిఉన్న లారీని క్రూయిజర్ (cruiser) వాహనం ఢీకొట్టింది
అసోంలోని (Assam) కరీంగంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంగంజ్ జిల్లాలోని బైతఖల్ వద్ద ఆటోను ఓ సిమెంట్ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పది మంది మృతిచెందారు.
బంట్వారం : అతి వేగంతో వెళ్తున్న ఆటో బోల్తపడి ఒకరికి తీవ్ర గాయాలు అయిన సంఘటన బంట్వారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బస్వపూర్