ప్రజ్ఞాపూర్ | సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ వద్ద భారీ ప్రమాదం తప్పింది. ప్రజ్ఞాపూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు, కంటైనర్ ఢీకొన్నాయి. దీంతో 20 మందికిపైగా గాయపడ్డారు.
దుండిగల్ | హైదరాబాద్ శివార్లలోని దుండిగల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ పరిధిలోని బౌరంపేట్లో ఆగి ఉన్న వ్యాన్ను ఓ బైకు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
బస్సు | ఉత్తర మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెక్సికోలోని ఆరిజోనాకు సరిహద్దు పట్టణమైన సోనోయట సమీపంలో మినీ ట్రక్కును ఓ బస్సు ఢీకొట్టింది. దీంతో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
ఎంపీటీసీ | హైదరాబాద్లోని ఔటర్ రింగ్రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీటీసీ దంపతులు మృతిచెందారు. జిల్లాలోని తిప్పర్తి మండలం తానేదార్పల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు దొంతం క�
బంజారాహిల్స్, ఆగస్టు 29: స్నేహితుడితో కలిసి బైక్పై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్నది. ఫలక్నుమా సమీపంలోని జుబే
Flyover collapse: తమిళనాడు రాష్ట్రం మధురై పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైవోవర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి
చౌటుప్పల్ | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై ధర్మోజీగూడెం వద్ద ఓ బైక్ను లారీ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువ
కొండాపూర్, ఆగస్టు 26 : సొంతూరుకు బయలుదేరిన దంపతులు ప్రమాదానికి గురయ్యారు. వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో భార్య అక్కడికక్కడే మృతిచెందగా, భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన గురువారం ఉదయం గచ్చిబౌలి ట�
ఏఆర్ కానిస్టేబుళ్లు| ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై పోలీసు బొలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో నలుగురు ఏఆర్ క�
అమ్రేలీ, ఆగస్టు 22: గుజరాత్లోని అమ్రేలీ జిల్లాలో గిర్ అటవీ ప్రాంతంలో గూడ్స్ రైలు ఢీకొని సింహం చనిపోయింది. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఖడ్లాకా గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయింది మగసింహం అని, వ�
అతివేగంతో దూసుకొచ్చి..బైకును ఢీ కొట్టి.. రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం కుత్బుల్లాపూర్,ఆగస్టు21ః జిరాక్స్ కోసం తన సోదరుడితో కలిసి ద్విచక్రవాహనంపై బయటకు వచ్చిన ఓ యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన �
కొడంగల్ : ఆటో బోల్తా పడి ముగ్గురికి గాయాలు కాగా బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని లక్ష్మిపల్లి గ్రామ స్టేజీ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సమ్యానాయక్ అందించిన వివరాల ప్రకారం.. నియోకవర్గంలోని బొంర�