వ్యవసాయ బావి| జిల్లాలోని చిగురుమామిడి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని చినముల్కనూరు వద్ద ఓ కారు ప్రమాదవశాత్తు బావిలో పడింది. గురువారం ఉయందం కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుత�
ఆర్టీసీ బస్సు| తూప్రాన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు తూప్రాన్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సహా నలుగురు గాయపడ్డారు.
పూడూరు, జూలై 26 : ఎవరిదో అతివేగం.. మరెవరి కుటుంబాన్నో బలి తీసుకుంది. ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. �
వికారాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. | కారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా ఉన్నది. పూడూర�
Bus accident: మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు వెనుక భాగం పూర్తిగా నదిలోకి జారిపోయినా.. అందులోని ప్రయాణికులు మాత్రం
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కాగా, ఈ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయాణిస్తున్న ప్రైవేట్ మినీ బస్సు, పంజాబ్ రాష్ట
ఎన్హెచ్ 65| యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని దండుమల్కాపురం వద్ద యాదమ్మ అనే వృద్ధురాలు రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్
ఆదిలాబాద్| ఆదిలాబాద్: జిల్లాలోని గుడిహత్నూర్లో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని మన్నూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున ట్రాక్టర్ను మినీ లారీ ఢీకొన్నాయి. దీంతో అదుపుతప్పిన లారీ బోల్తా పడింది. ఈ ప్రమా�
కూలీల మృతి| జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం కూలిపనికి వెళ్తున్న వారిని గుర్తు తెలియని వాహనం వెనకనుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందార�
బైక్ను ఢీకొట్టిన టిప్పర్| హైదరాబాద్ శివార్లలోని పటాన్చెరూలో రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద ఓ బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో మొటర్ సైకిల్పై వెళ్తున్న ఇద్దరు అక్కడి
ఆరుగురు మృతి| రాజస్థాన్లోని జోధ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జోధ్పూర్లోని డంగియావస్ సమీపంలో ఓ కారు.. ట్రాక్టర్ కిందికి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృత�
ఆపై.. మితిమీరిన వేగం.. ఎక్సెల్పై ట్రిపుల్ రైడింగ్ అతివేగంతో అదుపుతప్పిన వాహనం రోడ్డుపై పడిపోయిన ముగ్గురు కార్మికులు తలలపై నుంచి వెళ్లిపోయిన సిమెంట్లోడ్ లారీ.. అక్కడికక్కడే గాల్లో కలిసిన ప్రాణాలు ని
మైలార్దేవ్పల్లి| నగరంలోని రాజేంద్రనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైలార్దేవ్పల్లి వద్ద శనివారం అర్ధరాత్రి సిమెంట్ రెడీమిక్స్ లారీ ఓ బైక్ను ఢీకొట్టింది. దీంతో మోటారుసైకిల్పై వెళ్తున్న ము�
శుక్రవారం నగర రోడ్లు రక్తసిక్తమయ్యాయి. ఒకే రోజు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. ఒకరు బైక్ అదుపుతప్పి కింద పడి, మరొకరు మద్యంమత్తులో రోడ్డు దాటుతూ, ఇంకో ఘటనలో డీసీఎం ఢీ కొని మహిళ, పా�
లోయలోపడిన వాహనం.. నలుగురు కార్మికుల దుర్మరణం | జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ జిల్లా పరిధిలోకి వచ్చే ఖూనీ నాలా ప్రాంతంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం లోయలో పడిపోయింది.