ఔటర్ రింగ్రోడ్డు| కీసర ఔటర్ రింగ్రోడ్డుపై లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారి ఓఆర్ఆర్పై ఆగివున్న రెండు బొలెరో వాహనాలను ఢీకొట్టింది.
నార్కట్పల్లి| నల్లగొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలంలో రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని ఏపీ లింగోటం వద్ద రెండు డీసీఎంలు ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగడంతో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
స్తంభానికి ఢీకొట్టిన కారు ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం.. అతివేగమే కారణం ..నగర శివారలో ఘటన మణికొండ, ఆగస్టు 12 :నగర శివారులో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో అదుపు తప్పిన కారు విద్య�
నకిరేకల్| జిల్లాలోని నకిరేకల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తిప్పర్తి వద్ద ఆగివున్న లారీని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు.
సూర్యాపేట| జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్రగాయాలయ్యాయి.
మేడ్చల్| హైదరాబాద్: మేడ్చల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ వద్ద జాతీయ రహదారిపై మోటార్ సైకిల్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వారిలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డార�
కడప| ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం డి.అగ్రహారం వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో మ�
ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన కారుసంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదంఅందోల్/ చౌటకూర్/కొల్చారం, ఆగస్టు 6: కడుపు నొప్పితో బాధపడుతున్న కొడుకును దవాఖాన తీసుకెళ్లి వస్తుండగా కారు లారీ ఢీకొట్టిన ప్ర�
విధి ఎంత విచిత్రమో కదా !! అప్పటిదాకా ఆస్పత్రిలో ఉన్న ఆ పిల్లాడు.. ఆరోగ్యం కుదుటపడి ఇంటికి బయల్దేరాడు. కానీ విధి అతన్ని కాటేసింది !! ఆ పిల్లాడితో పాటు ఆ కుటుంబాన్ని బలితీసుకుంది. దీంతో ఏ ఆస్పత్రి న�
దుండిగల్,ఆగస్టు : బైక్పై మితిమీరిన వేగం ఒకరి ప్రాణం తీసింది.ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…దుండిగల్ గ్రామానికి చెందిన తలారి మ�
Cheran | తమిళ చిత్ర షూటింగ్లో ప్రమాదం జరిగింది. 4 సార్లు నేషనల్ అవార్డు గెలుచుకున్న డైరెక్టర్, నటుడు చేరన్ గాయపడ్డాడు. తలకు 8 కుట్లు పడ్డాయి.
‘నేను బ్రతికి ఉన్నంతకాలం మానసిక క్షోభకు గురవుతూనే ఉంటాను. ప్రమాదం నుంచి నన్ను దేవుడు రక్షించాడని సంతోషపడాలో లేదా నా ప్రాణ స్నేహితురాలిని కోల్పోయానని దుఃఖించాలో అర్థంకావడం లేదు’ అంటూ తమిళ నటి యాషిక ఆనం�
శేరిలింగంపల్లి, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ): కొండాపూర్ మై హోం మంగళ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో సైబరాబాద్ పోలీసులు మంగళవారం ముగ్గురిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే… ఆదివారం అర్ధరాతి 11.:30 గంటల సమయంల
తీవ్రగాయాలపాలైతే రూ. 50 వేలు కేంద్రం కొత్త రూల్స్.. త్వరలో ఆమోదం న్యూఢిల్లీ, ఆగస్టు 3: గుర్తుతెలియని వాహన ప్రమాదంలో (హిట్ అండ్ రన్ కేసులు) మరణించిన బాధిత కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఎనిమి�