లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి మృతుల్లో దంపతులు.. గాయపడ్డ చిన్నారి ట్రాఫిక్లో నిలిచిన లారీని ఢీకొట్టిన మరో కారు ప్రమాదంలో ఇద్దరు పురోహితులు దుర్మరణం నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారిపై ఘటన నాగర్కర
శామీర్పేట, సెప్టెంబర్ 18 : మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి రాంగ్ రూట్లో తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్తో గొడవపడ్డాడు. ఒక్కసారిగా ఆటో నుంచి దూకేయగా, మరో వాహనం ఢీకొట్టి చనిపోయాడు. శామీర్పేట పోలీస్ స్టేషన్ పర�
శేరిలింగంపల్లి : రెడీమిక్స్ వాహనం ఢీకొని ఓ సెంట్రింగ్ మేస్త్రీ మృతిచెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుల్మోహార్ పార్క్ నేతాజీనగర�
ఆంధ్రా కూలీలు | కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించ�
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన ప్రమాదానికి సంబంధించి అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎవరికి నచ్చినట్టు వారు కట
శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయిధరమ్తేజ్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతున్నదని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. గత మూడు రోజులుగా ఆయన జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చ�
Driving speed limit in Hyderabad | ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరిస్తే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు నిలుస్తాయని పోలీసులు అంటున్నారు. అంతేకాక అతివేగం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాద
Sai dharam tej accident |ఎన్నో జాగ్రత్తలతో చేయాల్సిన రైడింగ్ను నిత్యం బిజీగా ఉండే నగర రోడ్లపై చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు. గ్రేటర్ పరిధిలో 40 స్పీడ్ దాటొద్దని అధికారులు గతంలో హెచ్చరికలు జారీ చేసిన�
Babu Mohan on Sai dharam tej accident | స్పోర్ట్స్ బైక్ నడుపుతూ ప్రమాదం బారిన పడ్డ సాయి తేజ్ ప్రస్తుతం అపోలోలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.ఆయన ప్రమాదంపై సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. త్వ�
మేడ్చల్ జిల్లాలో కారు బీభత్సంముగ్గురి దుర్మరణం, నలుగురికి గాయాలుమేడ్చల్, సెప్టెంబర్ 11: అతివేగం ముగ్గురి నిండు ప్రాణాలను బలిగొన్నది. నలుగురిని క్షతగాత్రులుగా మార్చింది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుత