మైలార్దేవ్పల్లి| నగరంలోని రాజేంద్రనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైలార్దేవ్పల్లి వద్ద శనివారం అర్ధరాత్రి సిమెంట్ రెడీమిక్స్ లారీ ఓ బైక్ను ఢీకొట్టింది. దీంతో మోటారుసైకిల్పై వెళ్తున్న ము�
శుక్రవారం నగర రోడ్లు రక్తసిక్తమయ్యాయి. ఒకే రోజు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. ఒకరు బైక్ అదుపుతప్పి కింద పడి, మరొకరు మద్యంమత్తులో రోడ్డు దాటుతూ, ఇంకో ఘటనలో డీసీఎం ఢీ కొని మహిళ, పా�
లోయలోపడిన వాహనం.. నలుగురు కార్మికుల దుర్మరణం | జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ జిల్లా పరిధిలోకి వచ్చే ఖూనీ నాలా ప్రాంతంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం లోయలో పడిపోయింది.
జాతీయ రహదారి 44పై ఇద్దరి దుర్మరణంకొత్తకోట, జూన్28 : ముందు వెళ్తున్న లారీని ఓ కారు అతి వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని ముమ్మళ్లపల్�
మొరాదాబాద్| ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై మొరాదాబాద్ వద్ద ఓ డీసీఎంను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పిన బస్స
కొత్తకోట| వనపర్తి: జిల్లాలోని కొత్తకోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ముమ్మళ్లపల్లి ఫ్లై ఓవర్ వద్ద అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున�
100 స్పీడ్తో దూసుకువచ్చి.. ఆటోను ఢీకొట్టిన కారు 8 అడుగుల ఎత్తు ఎగిరి రోడ్డుపై పడ్డ ఆటో.. ప్యాసింజర్ మృతి స్వల్ప గాయాలతో బయటపడ్డ ఆటో డ్రైవర్ పరారీలో ఆడికారు డ్రైవర్.. తెల్లవారు జామున 5.30 గంటలకు ప్రమాదం కన్నూ
బస్సుల మధ్య నుంచి దాటే క్రమంలో ప్రమాదం వృద్ధుడు మృతి.. సికింద్రాబాద్ రెతిఫైల్ బస్టాండ్లో ఘటన మారేడ్పల్లి, జూలై 27: రెండు ఆర్టీసీ బస్సుల మధ్య నలిగి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన గోపాలపురం పోలీస్ స్టే�
సిటీబ్యూరో, జూన్ 26(నమస్తే తెలంగాణ): ఒక రోడ్డు ప్రమాదం…ముగ్గురు అజాగ్రత్తను బయటపెట్టింది. ఈ కారణంగా ఓ మైనర్ బాలుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసిన సైబరాబాద్ పోలీసులు ముగ్గురు నిందితులపై 304-పార్�
వాణిజ్య పన్నుల శాఖ| ఉత్తరప్రదేశ్లోని జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మరణించారు. మధురా జిల్లాలోని అలీగఢ్ సమీపంలో యమునా ఎక్స్ప్రెస్ వేపై కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ప్ర�
బీబీనగర్| యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బీబీనగర్ మండలం గూడురు వద్ద ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
కొండపాక మండలం నాగులబండ వద్ద ఘటన క్షేమంగా బయటపడ్డ మంత్రి కొండపాక, జూన్ 20: ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తన కాన్వాయ్లో సిద్దిపేట నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో పలు వ�
కారు బీభత్సం| శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగురోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు ఓ బైక్ను ఢీకొట్టింది. అప్పటికీ ఆగని కారు కల్వర్టులోకి దూసెళ్�
లోయలో పడిన బస్సు| పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలో పడిపోవడంతో 27 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. చిన్నారులు, వారి కుటుంబ సభ్యులతో వారి పాలొమినో కంపెనీకి చెందిన బస్సు..
ట్రాఫిక్ రూల్స్ గాలికి.. నిర్లక్ష్యానికి…భారీ మూల్యం రోడ్డు ప్రమాదాల్లో కబళిస్తున్న మృత్యువు మృతుల్లో 25 నుంచి 45 ఏండ్ల వారే.. కుటుంబ పోషణలో భాగస్వాములే.. ఇంటి దిక్కు కోల్పోయి .. దైన్యస్థితిలో కుటుంబాలు సై�