స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో సుకుమార్ పుష్ప అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్గా న
కూతురు మృతి| జిల్లాలోని చింతపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కుర్మెడ్ గేట్ వద్ద కారు, జేసీబీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీస
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో ఆదివారం అనుమానాస్పద రీతిలో మరణించిన టీవీ జర్నలిస్ట్ సులభ్ శ్రీవాస్తవ మృతిపై పూర్తి నివేదిక సమర్పించాలని యూపీ సర్కార్ను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మంగళవారం ఆదేశించి�
కన్నడ కథానాయకుడు సంచారివిజయ్(38)సోమవారం కన్నుమూశారు. గత శనివారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన రెండు రోజులుగా బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం విజయ్ బ్రెయిన్డె�
వ్యక్తి మృతి| జిల్లాలోని యాదగిరిగుట్టలో రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి శివారులో ఓ బైకును కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున
సదాశివనగర్, జూన్ 13: బంధువుల అంత్యక్రియలకు వెళ్లిన వారిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి ఎక్స్రోడ్పై ఆటోను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు.
ముగ్గురు మృతి| ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని మర్రిపాడు మండలం బుదవాడ గ్రామం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృత�
కారు బీభత్సం| జిల్లాలోని నారాయణఖేడ్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని రాజీవ్ చౌక్లో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.
కరోనా కాలంలో ఉదయం నుండి రాత్రి దాకా విషాదకరమైన వార్తలే వింటున్నాం. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా చాలా మంది మృత్యువుతో పోరాడుతున్నారు. తాజాగా సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ శ్ర�
మానవత్వం చాటుకొన్న బోయినపల్లి వినోద్కుమార్మల్యాల, జూన్ 6: రోడ్డుపై గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గమనించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వెంటనే వాహనంలో దవాఖానకు తరలించి
బోల్తా పడిన లారీ| జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కొత్తకోట మండలం విలియం కొండ వద్ద ఓ లారీ టైరు పగిలి బోల్తాపడింది. అనంతరం లారీలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు అంటుకున్నాయి.
శంకరపట్నం: కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకరపట్నం మండలం మొలంగూరులో ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మరో �
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం | రు - ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో బుధవారం జరిగింది.
నారాయణపేట| నారాయణపేట: జిల్లాలోని మాగనూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని వడ్వాట్ గ్రామ శివారులో ఓ మోటార్ సైకిల్ను ట్రాక్టర్ ఢీకొట్టింది.