సిటీబ్యూరో, జూన్ 26(నమస్తే తెలంగాణ): ఒక రోడ్డు ప్రమాదం…ముగ్గురు అజాగ్రత్తను బయటపెట్టింది. ఈ కారణంగా ఓ మైనర్ బాలుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసిన సైబరాబాద్ పోలీసులు ముగ్గురు నిందితులపై 304-పార్�
వాణిజ్య పన్నుల శాఖ| ఉత్తరప్రదేశ్లోని జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మరణించారు. మధురా జిల్లాలోని అలీగఢ్ సమీపంలో యమునా ఎక్స్ప్రెస్ వేపై కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ప్ర�
బీబీనగర్| యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బీబీనగర్ మండలం గూడురు వద్ద ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
కొండపాక మండలం నాగులబండ వద్ద ఘటన క్షేమంగా బయటపడ్డ మంత్రి కొండపాక, జూన్ 20: ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తన కాన్వాయ్లో సిద్దిపేట నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో పలు వ�
కారు బీభత్సం| శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగురోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు ఓ బైక్ను ఢీకొట్టింది. అప్పటికీ ఆగని కారు కల్వర్టులోకి దూసెళ్�
లోయలో పడిన బస్సు| పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలో పడిపోవడంతో 27 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. చిన్నారులు, వారి కుటుంబ సభ్యులతో వారి పాలొమినో కంపెనీకి చెందిన బస్సు..
ట్రాఫిక్ రూల్స్ గాలికి.. నిర్లక్ష్యానికి…భారీ మూల్యం రోడ్డు ప్రమాదాల్లో కబళిస్తున్న మృత్యువు మృతుల్లో 25 నుంచి 45 ఏండ్ల వారే.. కుటుంబ పోషణలో భాగస్వాములే.. ఇంటి దిక్కు కోల్పోయి .. దైన్యస్థితిలో కుటుంబాలు సై�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో సుకుమార్ పుష్ప అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్గా న
కూతురు మృతి| జిల్లాలోని చింతపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కుర్మెడ్ గేట్ వద్ద కారు, జేసీబీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీస
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో ఆదివారం అనుమానాస్పద రీతిలో మరణించిన టీవీ జర్నలిస్ట్ సులభ్ శ్రీవాస్తవ మృతిపై పూర్తి నివేదిక సమర్పించాలని యూపీ సర్కార్ను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మంగళవారం ఆదేశించి�
కన్నడ కథానాయకుడు సంచారివిజయ్(38)సోమవారం కన్నుమూశారు. గత శనివారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన రెండు రోజులుగా బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం విజయ్ బ్రెయిన్డె�
వ్యక్తి మృతి| జిల్లాలోని యాదగిరిగుట్టలో రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి శివారులో ఓ బైకును కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున
సదాశివనగర్, జూన్ 13: బంధువుల అంత్యక్రియలకు వెళ్లిన వారిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి ఎక్స్రోడ్పై ఆటోను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు.
ముగ్గురు మృతి| ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని మర్రిపాడు మండలం బుదవాడ గ్రామం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృత�
కారు బీభత్సం| జిల్లాలోని నారాయణఖేడ్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని రాజీవ్ చౌక్లో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.