వికారాబాద్| వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చిన్నబండ తండా వద్ద ఓ బైక్ను డీసీఎం ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక
మద్యం తాగి నిర్లక్ష్యంగా బండి నడిపి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న వ్యక్తికి 10 ఏండ్ల జైలు శిక్ష పడేలా కేసు పెట్టారు సైబరాబాద్ పోలీసులు. మాదాపూర్ పర్వతానగర్ ఎక్స్ రోడ్డు వద్ద ఈ నెల 5న అర్ధరాత్రి 2.30 గంట
కూతురుసహా తల్లిదండ్రుల దుర్మరణం మరో నలుగురికి తీవ్రగాయాలు ఎర్రవల్లి చౌరస్తా, ఏప్రిల్ 11: లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పిన కారు డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న బొలెరోను ఢీకొట్టింది. ఈ ప్రమాదం
న్యూయార్క్ : డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మునిగితేలడం ఎంత ప్రమోదమో ఎన్నో ఘటనలు కండ్ల ముందు కన్పిస్తున్నా ప్రజల్లో మార్పు కనిపించడం లేదు. తాజాగా ఓ సైక్లిస్ట్ ఫోన్లో బిజీగా ఉండి రోడ్డు పక్కన పార్క్ చేసిన
బంగ్లాదేశ్లో 27 మంది మృతిఢాకా, ఏప్రిల్ 5: ప్రయాణికులతో వెళ్తున్న లాంచీ.. సరుకు రవాణా నౌకను ఢీకొని నీటిలో మునిగిన ఘటనలో కనీసం 27 మంది మరణించారు. బంగ్లాదేశ్లో నారాయణ్గంజ్ జిల్లాలోని శీతలఖ్య నదిలో ఆదివారం �
నిజామాబాద్ | నిజామాబాద్: జిల్లాలోని వేల్పూర్ మండంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కొత్తపల్లిలో ట్రాక్టర్, బైకు ఢీకొన్నాయి. దీంతో ద్విచక్రవాహనంపై
తైపే, ఏప్రిల్ 2: తైవాన్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సొరంగ మార్గంలో వెళ్తున్న ఒక రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 48 మంది మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో రైలులో 400 మంది కంటే ఎక్కువ ప్రయాణి
టిప్పర్ ఢీకొని ముగ్గురు విద్యార్థులు మృతిహాలియా, ఏప్రిల్ 2: స్టడీ మెటీరియల్ కోసం బైక్పై కాలేజీకి వెళ్తున్న ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు టిప్పర్ ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నల్లగొ
లారీ ఢీకొని సర్పంచ్ కుటుంబం దుర్మరణందంపతులు సహా ఇద్దరు పిల్లలు మృతి నిడమనూరు, ఏప్రిల్ 2 : బావమరిది కొడుకు అన్నప్రాసనకు వెళ్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్ర మాదానికి గురవగా.. దంపతులు సహా ఇద్దరు బిడ్డలు దుర్మరణ�
ఒకే రోజు వేర్వేరు ప్రమాదాల్లో 19 మంది మృతిగోదావరిలో ఆరుగురు జలసమాధిశుభకార్యానికి వెళ్లి మృత్యువాతపిల్లలను రక్షించబోయి ఐదుగురు..ఒకరినొకరు కాపాడే క్రమంలో మునకరెండు కుటుంబాల్లో తండ్రీకొడుకుల దుర్మరణంము