న్యూయార్క్ : డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మునిగితేలడం ఎంత ప్రమోదమో ఎన్నో ఘటనలు కండ్ల ముందు కన్పిస్తున్నా ప్రజల్లో మార్పు కనిపించడం లేదు. తాజాగా ఓ సైక్లిస్ట్ ఫోన్లో బిజీగా ఉండి రోడ్డు పక్కన పార్క్ చేసిన
బంగ్లాదేశ్లో 27 మంది మృతిఢాకా, ఏప్రిల్ 5: ప్రయాణికులతో వెళ్తున్న లాంచీ.. సరుకు రవాణా నౌకను ఢీకొని నీటిలో మునిగిన ఘటనలో కనీసం 27 మంది మరణించారు. బంగ్లాదేశ్లో నారాయణ్గంజ్ జిల్లాలోని శీతలఖ్య నదిలో ఆదివారం �
నిజామాబాద్ | నిజామాబాద్: జిల్లాలోని వేల్పూర్ మండంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కొత్తపల్లిలో ట్రాక్టర్, బైకు ఢీకొన్నాయి. దీంతో ద్విచక్రవాహనంపై
తైపే, ఏప్రిల్ 2: తైవాన్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సొరంగ మార్గంలో వెళ్తున్న ఒక రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 48 మంది మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో రైలులో 400 మంది కంటే ఎక్కువ ప్రయాణి
టిప్పర్ ఢీకొని ముగ్గురు విద్యార్థులు మృతిహాలియా, ఏప్రిల్ 2: స్టడీ మెటీరియల్ కోసం బైక్పై కాలేజీకి వెళ్తున్న ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు టిప్పర్ ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నల్లగొ
లారీ ఢీకొని సర్పంచ్ కుటుంబం దుర్మరణందంపతులు సహా ఇద్దరు పిల్లలు మృతి నిడమనూరు, ఏప్రిల్ 2 : బావమరిది కొడుకు అన్నప్రాసనకు వెళ్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్ర మాదానికి గురవగా.. దంపతులు సహా ఇద్దరు బిడ్డలు దుర్మరణ�
ఒకే రోజు వేర్వేరు ప్రమాదాల్లో 19 మంది మృతిగోదావరిలో ఆరుగురు జలసమాధిశుభకార్యానికి వెళ్లి మృత్యువాతపిల్లలను రక్షించబోయి ఐదుగురు..ఒకరినొకరు కాపాడే క్రమంలో మునకరెండు కుటుంబాల్లో తండ్రీకొడుకుల దుర్మరణంము
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల మరణాలు అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ హిందూస్థానీ సంగీతకారుడు జయరాజ్ నారాయణన్ దుర్మరణం చెందారు. అమెరికాలో చికాగోలో జరిగిన రోడ్
భోపాల్ : మధ్యప్రదేశ్ గ్వాలియర్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ఆటో ఢీకొన్న సంఘటనలో 13 మంది మృత్యువాతపడ్డారు. ఓల్డ్ చావ్ని వద్ద జరిగిన ప్రమాదంలో 12 మంది మహిళలు సహా ఆటో డ్రైవర్ మృతి చెందారు.