అనంతపురం: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, 30 మంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కనగానపల్లి మండ�
వికారాబాద్: జిల్లాలోని బొంరాస్పేట్ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన సిమెంట్ లారీ కల్వర్టును ఢీకొని కిందపడిపోయింది. దీంతో లారీ డ్రైవర్ ఆనంద్ కుమార్ మరణించాడు. సిమెంట్ లోడుతో ఓ లారీ కొడంగ
పెద్దపల్లి: జిల్లాలోని రామగుండంలో జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో మాయమైన బంగారం లభించింది. నిన్న తెల్లవారుజామున మల్యాలపల్లిలో రాజీవ్ రహదారి మూలమలుపు వద్ద కారు బోల్తాపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆంధ్రప
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయంలో గత శనివారం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి పైలట్ తప్పిదమే కారణమని డీజీసీఏ తేల్చింది. కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్పోర్టులో ఫిబ్రవరి 20న (శన�