ఒకే రోజు వేర్వేరు ప్రమాదాల్లో 19 మంది మృతిగోదావరిలో ఆరుగురు జలసమాధిశుభకార్యానికి వెళ్లి మృత్యువాతపిల్లలను రక్షించబోయి ఐదుగురు..ఒకరినొకరు కాపాడే క్రమంలో మునకరెండు కుటుంబాల్లో తండ్రీకొడుకుల దుర్మరణంము
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల మరణాలు అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ హిందూస్థానీ సంగీతకారుడు జయరాజ్ నారాయణన్ దుర్మరణం చెందారు. అమెరికాలో చికాగోలో జరిగిన రోడ్
భోపాల్ : మధ్యప్రదేశ్ గ్వాలియర్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ఆటో ఢీకొన్న సంఘటనలో 13 మంది మృత్యువాతపడ్డారు. ఓల్డ్ చావ్ని వద్ద జరిగిన ప్రమాదంలో 12 మంది మహిళలు సహా ఆటో డ్రైవర్ మృతి చెందారు.
అమరావతి : నెల్లూరు జిల్లాలో ఘోర దుర్ఘటన ప్రమాదం జరిగింది. సంగం మండలం దువ్వూరు వద్ద కూలీలతో వెళ్తున్న మినీ ట్రక్కును పాలవ్యాను ఢీకొంది. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి గా
హైదరాబాద్ : లారీని కారు ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్ నగర శివారులోని పెద్ద అంబర్పేట వద్ద ఔటర్ రింగ్రోడ్పై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వె�
భువనేశ్వర్ : ఒడిశాలోని అనుగుల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జరపడ సమీపంలో 55వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం గ్యాస్ ట్యాంకర్ – అంబులెన్స్ ఢీ కొట్టుకున్న సంఘటనలో నలుగురు వ్యక్తులు మృతి �
మహబూబాబాద్: జిల్లాలోని ఆమన్గల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ డోరు ఊడిపోవడంతో అందులో ఉన్నవారు కిందపడిపోయారు. దీంతో 12 మంది గాయపడ్డారు. మిరప కాయలు ఏరడానికి ఆమన్గల్ నుంచి ట్ర�
అమరావతి : చెట్టును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం మాకవరపాలెం పీపీ అగ్రహారం వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకులు ప్రమా�
ఆటోను ఢీకొట్టిన కంటెయినర్ నలుగురు దుర్మరణం.. పలువురికి తీవ్రగాయాలు మృతుల్లో తండ్రి, ఇద్దరు కొడుకులు సంగారెడ్డి జిల్లా అల్మాయిపేట్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం అందోల్, మార్చి 14: లారీ రూపంలో ఎదురొచ్�