అమరావతి : చెట్టును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం మాకవరపాలెం పీపీ అగ్రహారం వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకులు ప్రమా�
ఆటోను ఢీకొట్టిన కంటెయినర్ నలుగురు దుర్మరణం.. పలువురికి తీవ్రగాయాలు మృతుల్లో తండ్రి, ఇద్దరు కొడుకులు సంగారెడ్డి జిల్లా అల్మాయిపేట్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం అందోల్, మార్చి 14: లారీ రూపంలో ఎదురొచ్�
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎట్మద్ధౌలా వద్ద జాతీయరహదారిపై కారు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఎనిమిది మంది మరణించగా, మరో నలుగురు త్రీవంగా గాయ
అనంతపురం: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, 30 మంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కనగానపల్లి మండ�
వికారాబాద్: జిల్లాలోని బొంరాస్పేట్ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన సిమెంట్ లారీ కల్వర్టును ఢీకొని కిందపడిపోయింది. దీంతో లారీ డ్రైవర్ ఆనంద్ కుమార్ మరణించాడు. సిమెంట్ లోడుతో ఓ లారీ కొడంగ
పెద్దపల్లి: జిల్లాలోని రామగుండంలో జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో మాయమైన బంగారం లభించింది. నిన్న తెల్లవారుజామున మల్యాలపల్లిలో రాజీవ్ రహదారి మూలమలుపు వద్ద కారు బోల్తాపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆంధ్రప
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయంలో గత శనివారం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి పైలట్ తప్పిదమే కారణమని డీజీసీఏ తేల్చింది. కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్పోర్టులో ఫిబ్రవరి 20న (శన�