సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల మరణాలు అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ హిందూస్థానీ సంగీతకారుడు జయరాజ్ నారాయణన్ దుర్మరణం చెందారు. అమెరికాలో చికాగోలో జరిగిన రోడ్
భోపాల్ : మధ్యప్రదేశ్ గ్వాలియర్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ఆటో ఢీకొన్న సంఘటనలో 13 మంది మృత్యువాతపడ్డారు. ఓల్డ్ చావ్ని వద్ద జరిగిన ప్రమాదంలో 12 మంది మహిళలు సహా ఆటో డ్రైవర్ మృతి చెందారు.
అమరావతి : నెల్లూరు జిల్లాలో ఘోర దుర్ఘటన ప్రమాదం జరిగింది. సంగం మండలం దువ్వూరు వద్ద కూలీలతో వెళ్తున్న మినీ ట్రక్కును పాలవ్యాను ఢీకొంది. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి గా
హైదరాబాద్ : లారీని కారు ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్ నగర శివారులోని పెద్ద అంబర్పేట వద్ద ఔటర్ రింగ్రోడ్పై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వె�
భువనేశ్వర్ : ఒడిశాలోని అనుగుల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జరపడ సమీపంలో 55వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం గ్యాస్ ట్యాంకర్ – అంబులెన్స్ ఢీ కొట్టుకున్న సంఘటనలో నలుగురు వ్యక్తులు మృతి �
మహబూబాబాద్: జిల్లాలోని ఆమన్గల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ డోరు ఊడిపోవడంతో అందులో ఉన్నవారు కిందపడిపోయారు. దీంతో 12 మంది గాయపడ్డారు. మిరప కాయలు ఏరడానికి ఆమన్గల్ నుంచి ట్ర�
అమరావతి : చెట్టును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం మాకవరపాలెం పీపీ అగ్రహారం వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకులు ప్రమా�
ఆటోను ఢీకొట్టిన కంటెయినర్ నలుగురు దుర్మరణం.. పలువురికి తీవ్రగాయాలు మృతుల్లో తండ్రి, ఇద్దరు కొడుకులు సంగారెడ్డి జిల్లా అల్మాయిపేట్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం అందోల్, మార్చి 14: లారీ రూపంలో ఎదురొచ్�
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎట్మద్ధౌలా వద్ద జాతీయరహదారిపై కారు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఎనిమిది మంది మరణించగా, మరో నలుగురు త్రీవంగా గాయ
అనంతపురం: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, 30 మంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కనగానపల్లి మండ�
వికారాబాద్: జిల్లాలోని బొంరాస్పేట్ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన సిమెంట్ లారీ కల్వర్టును ఢీకొని కిందపడిపోయింది. దీంతో లారీ డ్రైవర్ ఆనంద్ కుమార్ మరణించాడు. సిమెంట్ లోడుతో ఓ లారీ కొడంగ
పెద్దపల్లి: జిల్లాలోని రామగుండంలో జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో మాయమైన బంగారం లభించింది. నిన్న తెల్లవారుజామున మల్యాలపల్లిలో రాజీవ్ రహదారి మూలమలుపు వద్ద కారు బోల్తాపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆంధ్రప