వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా జిల్లాలో పలు శాఖల్లోని అధికారుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. జిల్లాలోని పలు శాఖల్లోని కొందరు అధికారులు మాత్రం లంచమిస్తేనే పనిచేస్తున్నారు.
ACB Raid | భూత్పూర్ తహసీల్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడి చేసి
రూ. 4వేలు లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలసుబ్రమణ్యంను రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక నిమ్జ్ ప్రాజెక్టు భూసేకరణ ముందుకు సాగడం లేదు. భూసేకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. భూనిర్వాసితుల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల నిమ్జ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్ (మున్సిపాలిటీ) కార్యాలయంపై ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో మున్నూరుకాపు జనాభా లెకల్లో స్పష్టత లేదని, కులస్తులు అన్ని రంగాల్లోనూ వెనుకబడిపోయారని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రా�
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోని పొందుర్తి వద్ద గల ఆర్టీఏ చెక్పోస్టుపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు చేశారు. డీఎస్పీ చంద్రశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు సోదా�
మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ నుండి విద్యార్థులకు అందిస్తున్న కాస్మొటిక్ వస్తువులు, విద్యార్థులకు అందించే భ�
RTA Slots | అతడి పేరు ప్రతాప్. డ్రైవింగ్ టెస్ట్ కోసం సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని సంప్రదించి ఉప్పల్ ట్రాక్ను ఎంపిక చేసుకున్నాడు. సోమవారం అతడు ఉప్పల్ ట్రాక్పై డ్రైవింగ్ టెస్ట్కు హాజరుకావాలి. ద�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుప్యాక్చరింగ్ జోన్(నిమ్జ్) కార్యాలయంపై గురువారం అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి.
ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల రాజ్యం నడుస్తున్నదని విమర్శలు వస్తున్నాయి. నిర్ణీత సమయాల్లో జరగాల్సిన వాహనదారుల పనులను వాయిదా వేస్తూ డబ్బులిస్తున్న వారికి అధికారులు పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వినిప�
ACB Raids | వసతి గృహాలలో 18 రకాల రికార్డులను సంబంధిత వార్డెన్లు మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన ప్రతి రికార్డులను ఏసీబీ అధికారులు క్షుణంగా పరిశీలన చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు గురువారం పలు జిల్లాల్లోని చెక్పోస్టులు, ఆర్టీఏ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.2.72 లక్షల నగదును స్వాధీనం చేసుకు