జిల్లాలో అవినీతి అనకొండలు రోజుకోచోట పట్టుబడుతున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఓ వైపు దాడులు జరిపి అక్రమార్కుల ఆట కట్టిస్తున్నా లంచాల వసూళ్లు మాత్రం ఆగటంలే దు. ఇటీవల శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయ�
Jalamandali GM | హైదరాబాద్లో మరో అవినీతి తిమింగలాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టు కనుగొన్న ఏసీబీ అధికారులు హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ సగ్గం అనంత లక్ష్మీ�
ACB Raids | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ అనంత్ లక్ష్మీకుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంతో పాటు అతని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 8 ప్ర�
జగిత్యాల మున్సిపాలిటీ ఆరేళ్లలో అంతులేని అవినీతి ఆరోపణలకు కేరాఫ్గా మారింది. అనేక అవకతవకలు, స్కామ్లు, స్కీమ్లు.. ఇక్కడ కామన్ అన్నట్టుగా తయారైంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక విచారణ జరుగుతుండడం, ఏసీబీ అధికారు�
శంషాబాద్ తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవా రం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. దీంతో కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలికిపడ్డారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం, పొత్కపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి కుమారస్వామి ఓ వ్యక్తి నుండి ఇంటి పర్మిషన్ కోసం ఫోన్పే ద్వారా రూ.5 వేల లంచం �
జిల్లాలో అవినీతి అధికారుల తీరు మారడంలేదు. ముఖ్యంగా పోలీసుశాఖలో కొందరు అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కుతున్నా వారిలో ఇసుమంతైనా మార్పు రావడంలేదు. తాజాగా బోధన్ ఎస్సై చితన్నోజు భాస్కరాచారి లంచం తీసుకు�
రెవెన్యూ కార్యాలయాల్లో రోజు రోజుకూ అవినీతి, అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని తహసీల్ కార్యాలయాల్లో ఫేక్ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. విలువైన భూములను ఫేక్ రిజిస
తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్ రూరల్, పంజాగుట్ట, బేగంపేట డివిజన్లలోని కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ACB Raids | సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో 4 గంటల పాటు అధికారుల విచారణ కొనసాగిందని.. కేసు నమోదు చేసి నిఖిల్ రెడ్డిని కోర్టులో ప్రొడ్యూస్ చేశామని ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ వెల్లడించారు.
విచారణ పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కాదు, ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లను సైతం కాంగ్రెస్ సర్కార్ వేధించింది. రేవంత్రెడ్డి సర్కార్ ఆదేశాల మేరకు విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ మార్చిలో నివేదిక సమర