రెవెన్యూ కార్యాలయాల్లో రోజు రోజుకూ అవినీతి, అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని తహసీల్ కార్యాలయాల్లో ఫేక్ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. విలువైన భూములను ఫేక్ రిజిస
తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్ రూరల్, పంజాగుట్ట, బేగంపేట డివిజన్లలోని కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ACB Raids | సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో 4 గంటల పాటు అధికారుల విచారణ కొనసాగిందని.. కేసు నమోదు చేసి నిఖిల్ రెడ్డిని కోర్టులో ప్రొడ్యూస్ చేశామని ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ వెల్లడించారు.
విచారణ పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కాదు, ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లను సైతం కాంగ్రెస్ సర్కార్ వేధించింది. రేవంత్రెడ్డి సర్కార్ ఆదేశాల మేరకు విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ మార్చిలో నివేదిక సమర
Bribe | బాధ్యత గల ఉద్యోగాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ఆ విషయాన్ని మరిచిపోయి లంచాలు దండుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడుతున్నారు. తాజాగా ఓ ఆర్డీవో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.
ప్రభుత్వ కార్యాలయాల్లో గురువారం ఏసీబీ అధికారులు దాడులు చేసి పలువురు అధికారులను పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం రాయదండికి చెందిన రైతు వెంకటస్వామి.. తన ఐదెకరాల భూమి ఇతరుల పేరుమీద ధరణిలో న�
జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. అవినీతి నిరోధక శాఖ రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆనంద్కుమార్ అధ్వర్యంలో అధికారుల బృందం ఈ
ACB Raids | రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్
పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో వైరా ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఓ టిప్పర్ యజమాని నుంచి లంచం డిమాండ్ చేయడంతోపాటు నెలవారీ లెక్క కట్టి వసూళ్లకు పాల్పడుతున్న ఎం�
Peddapalli | పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే.అలివేణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 24వ తేదీన ఏసీబీ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల నేపథ్యంలోనే ఆమెను స�
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వ్యవసాయ శాఖలో ఏడీఏగా పని చేస్తున్న కిరణ్కుమార్ నివాసాల్లో ఐటీ, ఏసీబీ అధికారులు శనివారం ఏక కాలంలో మెరుపు దాడులు నిర్�
ACB Raids : పాఠశాల స్థాయిలో విద్యాశాఖకు గుండెకాయ లాంటి డైరెక్టరేట్పై ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి. రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరూ అవినీతి నిరోధక అధికారులకు దొరికారు.