హనుమకొండలో అవినీతి జలగలు విద్యాశాఖను పట్టిపీడిస్తున్నాయి. ప్రతి పనికీ ధర నిర్ణయించి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, నిబంధనలు పాటించని ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి నెలనెలా డబ్బులు వసూలు చేసి రూ.లక్షలు వెనకే
ACB Raids | నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలోని హిందూపూర్ గ్రామశివారులో ఉన్న వసుధ రైస్ మిల్లులో ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్�
ACB Raids | కృష్ణ మండల పరిధిలోని ఉన్న ఎంఎస్, వసుధ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఉదయం 6 గంటల నుండి తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు ఏసీబీ డీఎస్పీ, సీహెచ్ బాలకృష్ణ.
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ సోదాలు (ACB Raids) నిర్వహిస్తున్నది. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆరు బృందాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్
రంగారెడ్డి (Rangareddy) జిల్లాలోని సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయాలు (Sub Registrar Office) అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారాయి. ఈ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఓ వైపు ఏసీబీ అధికారులు (ACB Raids) దాడులు జరుపుతున్నా అధికారుల తీర�
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ భవనంలోని మూడో అంతస్తులోని రూమ్ నంబర్ 13లో ఉన్న టౌన్ ప్లానింగ్ విభా
జహీరాబాద్ నియోజకవర్గంలో (Zaheerabad) ఏసీబీ అధికారుల దాడులు (ACB Raids) కలకలం రేపుతున్నాయి. చిరుద్యోగులే కాదు పెద్దస్థాయిలో ఉన్న అధికారులను సైతం వదలనంటోంది ఏసీబీ. ఉన్నతాధికారి అయినా.. సామాన్య ఉద్యోగి అయినా అవినీతికి ప�
Adibatla | మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇవాళ సోదాలు చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రవాణా శాఖ, సరహద్దు చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా దాడులు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఎత్తివేసినట్లు ప్రకటించినప్పటికీ
తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్పోస్టు అవినీతికి నిలయంగా మారింది. ఆర్టీఏ చెక్పోస్టులో కొందరు అధికారులు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని భ�
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి గ్రామ శివారులోని అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్టుపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నుంచి డీఎస్పీ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో �