వదినపై కన్నేసిన మరిది ఆమెను వివిధ నగరాలకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాంచీలో వెలుగుచూసింది. తనను పట్నా, ఢిల్లీ, కోల్కతా నగరాలకు విహార యాత్ర పేరుతో తీసుకువెళ్లిన మరిది ఆ�
హర్యానాలోని హిస్సార్లో దారుణం వెలుగుచూసింది. మాజీ భర్త తనను తిరిగి పెండ్లి చేసుకుంటానని నమ్మబలికి దబ్రా చౌక్లోని ఓ హోటల్లో తనతో మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళ పోలీస�
పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో దారుణం వెలుగుచూసింది. బర్త్డే పార్టీకి వెళ్లిన బాలికపై లైంగిక దాడి జరిగింది. నిందితుల వేధింపులతో గాయపడిన బాలిక ఆదివారం మరణించింది. ఈ ఘటనలో ప్రధాన నింది
గుజరాత్లో దారుణ ఘటన వెలుగుచూసింది. దివ్యాంగురాలిని బెదిరించి నలుగురు వ్యక్తులు పలుమార్లు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీ�
తనతో కలిసిఉండేందుకు నిరాకరించిందనే కోపంతో మహిళ (23) పేరుతో నకిలీ వివాహ ప్రకటన ఇచ్చిన వ్యక్తి (37)ని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మహారాష్ట్రలోని పుణే గోర్పాడి ప్రాంతంలో వెలుగుచూసింది.
బాలికపై కజిన్ సహా పలువురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన తమిళనాడులోని విల్లుపురం సమీపంలో కున్నత్తూర్ వద్ద వెలుగుచూసింది. కజిన్తో పాటు అతడి తొమ్మది మంది స్నేహితులు తన�
యూపీలో మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక దాడి ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా దళిత బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన బులంద్షహర్ జిల్లా పహసు పోలీస్స్టేషన�