మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. 16 ఏండ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడటంతో పాటు మరో స్నేహితుడికి ఘటనను లైవ్ స్ట్రీమింగ్ చేయడం మధ్యప్రదేశ్లో
బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడటంతో ఆగ్రహించిన స్ధానికులు నిందితులను సజీవ దహనం చేశారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి కాలిన గాయాలతో మరణించగా మరో నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొంద�
భర్తతో కలిసి విహార యాత్ర కోసం వచ్చిన బ్రిటన్ మహిళపై నార్త్ గోవాలోని అరంబల్ స్వీట్ వాటర్ బీచ్ వద్ద లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది.
మాయమాటలతో యువతి(25)ని మభ్యపెట్టి గెస్ట్హౌస్కు పిలిపించిన వ్యక్తి ఆపై ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. గ్వాలియర్ నగరంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింద�
29 ఏండ్ల వితంతు మహిళను నలుగురు వ్యక్తులు తీవ్రంగా కొట్టి సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆపై విలువైన వస్తువులతో పరారైన ఘటన తమిళనాడులోని నమక్కల్ ప్రాంతంలో వెలుగుచూసింది.
తన కుమారుడిపై నమోదైన లైంగిక దాడి కేసలో స్వేచ్ఛగా, సజావుగా దర్యాప్తు జరగాలని తాను కోరుకుంటున్నానని రాజస్ధాన్ మంత్రి మహేష్ జోషీ వ్యాఖ్యానించారు.
రాజస్ధాన్లో దారుణం వెలుగుచూసింది. ఆదివారం రాత్రి బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తున్న 13 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. నిందితుడిని నలుగురు పి
మధ్యప్రదేశ్లో దారుణం వెలుగుచూసింది. సాగర్ జిల్లాలో గురువారం రాత్రి 20 ఏండ్ల యువతిపై ఇద్దరు మైనర్లు సహా నలుగురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.