పట్టపగలు స్టేడియంలో బాలికపై లైంగిక దాడి యత్నానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ప్రతిఘటించిన బాలికను పైకప్పు నుంచి తోసివేసిన ఘటన పంజాబ్లోని మోగా గొదెవాలా స్టేడియంలో వెలుగుచూసింది.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో దారుణం వెలుగుచూసింది. తన స్నేహితురాలి (11)పై తన సమక్షంలో లైంగిక దాడికి పాల్పడేలా ముగ్గురు వ్యక్తులను మహిళ (21) ప్రేరేపించడం కలకలం రేపింది.
దేశ రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ముంబై వెళ్లేందుకు ఇండ్ల నుంచి బయటకు వచ్చిన ముగ్గురు మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం ఆలస్యంగా బయటకు వచ్చింది.
బాలికను బర్త్డే పార్టీకి ఆహ్వానించి ఆపై ఆమెపై ముగ్గురు సహవిద్యార్ధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని కడలూర్ జిల్లాలో కలకలం రేపింది.
యువతి(20)పై ఆమె స్నేహితుడు సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్లిన ఉదంతం తమిళనాడులోని చెంగల్పట్లో శనివారం రాత్రి వెలుగుచూసింది.
తప్పుడు ఆరోపణలతో దాఖలు చేసిన లైంగిక దాడి కేసును వెనక్కి తీసుకునేందుకు రూ 50 లక్షలు డిమాండ్ చేసిన తల్లీకూతుళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గురుగ్రాంలో వెలుగుచూసింది.
మహిళలు, చిన్నారులపై లైంగిక దాడి ఘటనలకు బ్రేక్ పడటం లేదు. 11 ఏండ్ల బాలికను మామిడి తోటలోకి తీసుకువెళ్లిన ఆమె కజిన్ ఆపై అత్యాచారానికి పాల్పడిన ఉదంతం మధ్యప్రదేశ్లోని రెవాలో ఆదివారం వెలుగుచ�