బిహార్లోని భాగల్పూర్ ప్రాంతం కబీర్పూర్లో దారుణం వెలుగుచూసింది. మహిళకు తుపాకీ గురిపెట్టి లైంగిక దాడికి పాల్పడి నేరాన్ని వీడియో తీసి ఆపై బ్లాక్మెయిల్ చేస్తూ నెలల తరబడి లైంగిక దాడికి తెగబ�
యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. ప్రతాప్ఘఢ్ రైల్వేస్టేషన్ పబ్లిక్ టాయ్లెట్లో వివాహితపై లైంగిక దాడి ఘటన మరువక ముందే కాన్పూర్లో మరో ఘటన కలకలం రేప
యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా పశువులను మేత కోసం బయటకు తీసుకువెళ్లిన 14 ఏండ్ల బాలికను ఇద్దరు వ్యక్తులు అపహరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కాన�
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. 28 ఏండ్ల మహిళపై షాదోల్ జిల్లా క్షీర్సాగర్లో ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన శనివారం వెలుగుచూసింది.
యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రతాప్ఘఢ్ రైల్వేస్టేషన్లోని మరుగుదొడ్డిలో 20 ఏండ్ల యువతిపై లైంగిక దాడి జరిగిందని పోలీసులు వెల్లడించారు.
14 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన యూపీలోని ఫతేపూర్కు చెందిన వ్యక్తికి నోయిడా సెషన్స్ కోర్టు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
కన్స్ట్రక్షన్ వర్కర్గా పనిచేసే 32 ఏండ్ల మహిళను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన మేస్త్రీతో పాటు అతడికి సహకరించిన మరో కూలీని భోపాల్లోని బిల్ఖిరియా పోలీసులు అరెస్ట్ చేశారు.
బంధువుల ఇంటికి వెళుతున్న 15 ఏండ్ల బాలికపై ఎనిమిది మంది నిందితులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన అహ్మదాబాద్ జిల్లా దోల్కా పట్టణ సమీపంలో వెలుగుచూసింది.
మధ్యప్రదేశ్లోని ఇండోర్ సమీపంలో భవాని నగర్ ప్రాంతంలో దారుణం జరిగింది. గత ఏడాది డిసెంబర్లో యువతి (25)కి బ్రేక్ఫాస్ట్లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం ఆల
పశ్చిమ బెంగాల్లో దారుణం వెలుగుచూసింది. కట్టుకున్న భార్యపై భర్తతో పాటు అతడి స్నేహితులు ఇద్దరు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం కలకలం రేపింది. చికిత్స కోసం బిహార్లోని నెవాడ నుంచి కోల్క