తమిళనాడులో దారుణం వెలుగుచూసింది. ఎనిమిదో తరగతి చదివే బాలికకు గంజాయి అలవాటు చేసి ఆమెపై రోజుల తరబడి లైంగిక దాడులకు పాల్పడిన కేసులో నలుగురు నిందితులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో దారుణం వెలుగుచూసింది. ముంబైలోని మలద్లో ఎస్కార్ట్ సర్వీస్కు చెందిన మహిళ (23)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
దేశ రాజధానిలో మహిళలపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజా ఘటనలో 87 ఏండ్ల వృద్ధురాలిపై ఆమె ఇంట్లోనే గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆదివారం డిల్లీలో కలకలం రేపిం�
ముంబై : మహారాష్ట్రలోని పుణేలో దారుణం వెలుగుచూసింది. మహిళపై ఎనిమిది మంది పలు ప్రాంతాల్లో భిన్న సమయాల్లో లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వితంతు మహిళపై దారుణానికి పాల్పడిన ఐదుగుర�
భోపాల్ : మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. ఇండోర్ జిల్లాలో మహిళపై భర్తతో పాటు అతడి స్నేహితులు నలుగురు సామూహిక లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా హింసించిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. తీవ్ర కలకల�
లక్నో : యూపీలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. తాజా ఘటనలో తొమ్మిదేండ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ముజఫర�
ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం వెలుగుచూసింది. అనుమానంతో మాజీ ప్రియురాలి గొంతుకోసి హత్య చేసేందుకు యువకుడు (23) ప్రయత్నించడం కలకలం రేపింది. జనసమ్మర్ధంతో కూడిన డాక్యార్డ్ రోడ్ రైల్�
ముంబై : పెండ్లి పేరుతో ప్రియురాలిని లోబరుచుకుని ఆపై ఆమెకు అబార్షన్ చేయించి మరొక యువతితో పెండ్లికి సిద్ధమైన వ్యక్తి (29)ని కళ్యాణ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి జిల్లాకు చెందిన అజయ్ ఫ్రాన్సిస�
చెన్నై : మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఆమె గర్భం దాల్చేందుకు కారణమైన 16 ఏండ్ల బాలుడిని తమిళనాడులోని కోయంబత్తూర్లో పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత ఐ�
అహ్మదాబాద్ : తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు చక్కబెట్టిన తర్వాత మద్యాహ్నం కొద్దిసేపు కునుకు తీస్తోందని మహిళపై అత్తింటి వారు దాడికి తెగబడిన ఘటన నగరంలోని షాహిబాగ్ ప్రాంతంలో వెలుగుచూసిం