దివ్యాంగులు, చేయూత పెన్షన్ దారుల పింఛన్ సెప్టెంబర్ లోపు పెంచుతూ ప్రకటన చేయకుంటే హైదరాబాద్ను దిగ్బంధిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవార�
చేయూత పింఛన్ లబ్ధిదారులు ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) విధానంతో అష్టకష్టాలు పడుతున్నారు. పింఛన్లు పంపిణీ చేసే సిబ్బంది పాత ఫోన్లలో చేయూత మొబైల్ యాప్ సపోర్ట్ చేయకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నట్ట
‘అయ్యా కేసీఆర్ బాగున్నడా.. ఆ సారున్నప్పుడే మాబోటోళ్లకు బాగుండె.. పింఛన్ టైంకిచ్చిండు.. ఇప్పుడు రెండు, మూడు నెలలైనా వస్తలేదు.. ఆఫీసర్లు పట్టించుకుంటలేరు’ అని హైదరాబాద్ బొంతలబస్తీకి చెందిన మందరి మల్లమ్మ
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పింఛన్ పెంపుతో పాటు కొత్తవారికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. ఏడాదిన్నర అవుతున్నా కనికరించడం లేదు.
నేటితో మార్చి నెల ముగుస్తుంది. గత ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆసరా పింఛన్ సొమ్మును ఈ నెల మొదటివారంలో ఇచ్చింది. ఈ నెలలో ఇవ్వాల్సిన ఆసరా పింఛన్ సొమ్మును నెల ముగుస్తున్నా ఇవ్వనేలేదు.
మండలంలోని కిష్టాపురానికి చెందిన 94 ఏండ్ల వృద్ధాప్య మహిళ తనకు పింఛన్ ఇప్పించండి మహా ప్రభు అంటూ వేడుకుంటున్నది. వివరాలలోకి వెళితే మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మ(98) తనకు పింఛన్ రావ డం �
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆసరా పింఛన్లను రూ.4వేలకు పెంచుతామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చ�
సుమారు ఏడాదిన్నర కిందట ఏసీ రూముల్లో కూర్చున్న కొందరు కాంగ్రెస్ నాయకులు ఎంతో మేధోమథనం చేసినట్టుగా హంగామా చేశారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలనే కాపీ చేస్తూ, వాటికి అదనంగా 2 నుంచ
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆసరా పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో లబ్ధిదారుల్లో ఆగ్రహం వ్యక్త�
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కులాలవారీగా కుటుంబ సర్వేపై సందిగ్ధత నెలకొన్నది. ఈ సర్వేలో ప్రధానమైన కులగణనతోపాటు 75 అంశాలు ఇమిడి ఉన్నాయి.
ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కూర్చున్న వీరంతా ఆసరా పింఛన్ తీసుకునేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన వీరు రెండు రోజులుగా ఇలాగే అగచ�
కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆసరా పథకం అవ్వా తాతలకే కాదు చివరకు గ్రామ పనులకు కూడా ఆసరైతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆసరా పెన్షన్తో దాతలుగా సహాయం చేస్తే తప్ప రోడ్లు వేయలేని �
‘దేవుడు వరమిచ్చినా.. పూజారి కనికరించని’ చందంగా ఉంది ధన్వాడ పోస్టల్ శాఖ అధికారుల తీరు. ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్ల కోసం నాలుగు రోజుల కిందటే డబ్బులు అందించింది. అయితే పోస్టల్ అధికారులు నిర్�
మండలంలోని మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ సమస్య రోజురోజుకూ రెట్టింపవుతున్నది. 4జీ నుంచి 5జీకి దేశం పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో గ్రామాలు, గిరిజన తండాల్లో సిగ్నల్ సమస్య ప్రజలను వేధిస్తున్నది.
కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారుల నుంచి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు