సీఎం కేసీఆర్ ఇస్తున్న పింఛన్ చాలా ఆసరైతంది. గతంల మమ్మల్ని ఏ సర్కారు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంకనే మంచి జరుగుతంది. ఒకప్పుడు నెలంతా బీడీలు చేస్తే రూ.రెండు మూడు వేలు రాకపోయే�
గత ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గ ప్రజలు తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించారు. నల్లగొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దా.. నియోజ కవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టా.
సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై అన్నివర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. పేదల అభ్యున్నతి, సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలను ఇప్పటికే అమలు చేస్తుండగా, వాటిని విస్తృత పరచడ�
కాంగ్రెస్ పార్టీ (Congress) పరిపాలన ప్రజలకు కొత్తేమీ కాదని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. ఆ పార్టీ సృష్టించిన అనేక సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు.
ప్రజాసంక్షేమమే ప్రధాన లక్ష్యంగా అన్నివర్గాలకు సముచితమైన సుపరిపాలనను అందించే సత్తా సీఎం కేసీఆర్తోనే సాధ్యమౌతుందని ప్రజలు నిర్ణయించారని, మరోసారి రాష్ట్రంలో హ్యట్రిక్ విజయం బీఆర్ఎస్ సాధిస్తుందని �
ఉమ్మడి పాలమూరులో సంక్షేమ సౌరభాలు వెల్లివిరుస్తున్నాయి. పేదలకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ పథకాలు పేదలకు కొండంత అండగా నిలిచాయి.
సామాజిక బాధ్యతలను నిర్వర్తించడంలో తెలంగాణ ప్రభుత్వం తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు ఇలా మొత్తం 11 క్యాటగిరీల వారికి సామాజిక భద్ర�
గతంలో భార్యాభర్తల్లో ఒకరికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ వచ్చేది. పింఛన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే, ఆ జంటలోని భాగస్వామికి కష్టాలు మొదలయ్యేవి. తిరిగి పెన్షన్ రాక, కన్నవారు పట్టించుకోక నానా బాధలు తప్పక�
వయోవృద్ధుల సంక్షేమంలో తెలంగాణ సర్కారు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నది. ఆసరా పథకం ద్వారా మరెక్కడా లేనివిధంగా రూ.2016 పింఛన్ను అందిస్తూ మలి దశలో ఆర్థిక బరోసా అందిస్తున్నది. వారికోసం దేశంలోనే తొలిసారి 14567�
రాష్ట్రంలోని నిరుపేదలకు కనీస జీవన భరోసా అందించాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పింఛను పథకం ‘ఆసరా’. గత ప్రభుత్వాలకు భిన్నంగా నిరుపేదలకు భరోసానిస్తూ వారి కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేశార�
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ జీఓ విడుదల చేసింది.
దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ‘ఆసరా’ కల్పించనున్నది. పింఛన్ను రూ.వెయ్యి పెంచడంతో ఇప్పటివరకు అందుతున్న రూ.3,016కు బదులు ఇక నుంచి రూ.4,016 అందుకోనున్నారు. అడగకముందే పింఛన్ను పెంచడంతో వారి మోములో ఆనందం �
అంగన్వాడీ టీచర్లు (anganwadi teacher), హెల్పర్ల (Helpers) ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏండ్లకు పెంచడం పట్ల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) హర్షం వ్యక్తంచేశారు. అంగన్వాడీల సంక్షేమానికి కేసీఆర్ (CM KCR) ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పడానికి ఇ�
Telangana | అసలే వారిది పేద కుటుంబం. నలుగురు సంతానం. అంద రూ పుట్టుకతోనే దివ్యాంగులు. కాళ్లు, చేతులు వంకర్లు తిరగడంతో ఏ పనీ చేసుకోలేని దయనీయ స్థితి. కుటుంబం గడవడమే కష్టమైన దుస్థితి. ఏ దిక్కూ లేనివారికి దేవుడే దిక్క