శాసన సభాపతి పోచారం పలుచోట్ల పింఛన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రులు నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, ఆగస్టు 28 : ఆసరా పింఛన్ల పంపిణీలో దేశంలో తెలంగాణే అగ్రగామిగా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరె�
మారుమూల గ్రామాలు సైతం ముందడుగు ఎదిరను అన్ని విధాలా అభివృద్ధి చేశాం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 27 : అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ
మహబూబ్ నగర్ : రాష్ట్రంలోని అర్హులందరికి ఆసరా పెన్షన్లు అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నూతంగా మంజూరైన ఆసరా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్�
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ పేదల ఇళ్ల వద్దకే పథకాలు చేర్చుతున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే నూతన ఆసరా పింఛన్ కార్డుల పంపిణీలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర పెనుబల్లి, ఆగస్టు 25: పే
Talasani Srinivas yadav | పేద ప్రజల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కార్ అనేక కార్యక్రమాలను అమలు
కొత్త లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల పంపిణీ సోమవారం నుంచి ప్రారంభంకానున్నది. రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు స్వయంగా నూతన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. స్వత
ప్రగతి దారుల్లో పల్లె, పట్నం – సర్వతోముఖాభివృద్ధి దిశగా రాష్ట్రం హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): దశాబ్దాలుగా వెంటాడిన సమస్యలకు తెలంగాణ రాష్ట్రంలో పరిష్కారం దొరికింది. మౌలిక సదుపాయాల కల్పనతో పల్లెల
ఆసరా పింఛన్ల పంపిణీకి ఈ సారి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. దీంతో కొత్తగా పింఛనుకు దరఖాస్తు చేసుకున్న వారికి భరోసా లభించింది. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేసే�
పింఛన్ 3,016.. ఏటా వ్యయం 1,800 కోట్లు దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇస్తున్న తెలంగాణ హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులకు దేశం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ మొత్తంలో ఆసరా పెన్షన్ అందుతున్నది