గోల్కొండ వేదికగా నేతన్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శుభవార్త అందించారు. ‘తెలంగాణ చేనేత మగ్గం’ అనే కొత్త పథకాన్ని తీసుకురానున్నామని.. దీనిద్వారా గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందిస్తామని సీఎం అన్
Aasara Pensions | తెలంగాణలోని దివ్యాంగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుభవార్త చెప్పారు. ఆసరా పెన్షన్లను రూ.4016 పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు
అంబర్పేట నియోజకవర్గంలో గురువారం పలు పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరారు. గోల్నాకలోని క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాగ్అంబర్పేట డివిజన్ విజ్ఞాన్పురి కాలనీకి చెందిన
‘సీఎం కేసీఆర్ సారు నాకే కాదు.. ఇంటింటికీ పింఛిన్, ఇంకా ఎన్నో పథకాలు మంచిగిస్తుండు బిడ్డా’ అని జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి శివారులో కంకులమ్మే బోదాసు నర్సమ్మ తన సంతోషాన్ని ఎమ్మెల్సీ కే కవితతో ప�
ఆడిన మాట తప్పడం, అబద్ధాలు ప్రచారం చేయడం, నమ్మినవారిని నట్టేట ముంచడమే తమ సంస్కృతి అని కాంగ్రెస్ పార్టీ మరోసారి రుజువు చేస్తున్నది. తాము గెలిచిన రాష్ర్టాల్లో ఒకలా, మిగతా రాష్ర్టాల్లో మరోలా ప్రవర్తిస్తూ ప�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా కనిపించవు. ప్రభుత్వ ఖజానాపై ఎంత ఆర్థిక భారంపడ్డా, ఎన్నికష్టాలు ఎదురైనా పథకాలు అమలు లో రాష్ట్ర సర్కారు ఏనాడూ వెనుకడుగు వేయలేదు.
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఇక్కడి వనరులను దోచుకొని తెలంగాణ ప్రాంతానికి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసేవారు. ప్రతి గ్రామంలో వంద మందిలోపు మాత్రమే పింఛన్లు వచ్చేవి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర
సీఎం కేసీఆర్ (CM KCR) మహిళా పక్షపాతి అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) అన్నారు. ఆసరా పెన్షన్లు (Aasara Pension) అందుకుంటున్నవారిలో, బీడీ కార్మికుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారని చెప్పారు.
సొంతవారు దూరమై.. వృద్ధ్యాప్యంలో ఆదరణ కరువైన ఎంతోమంది పండుటాకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే పింఛన్ పైసలే వారికి దిక్కవుతున్నాయి. అందరూ ఉండి కూడా కొంతమంది అనాథలవుతున్నారు.
సామాజిక భద్రత కింద నిరుపేదలకు ఇచ్చే పెన్షన్లలో వాటా పెంచకుండా కేంద్రం చట్టాలను ఉల్లంఘిస్తున్నదని ఆర్థిక వేత్తలు తప్పుపట్టారు. గత 16 ఏండ్ల (2006) నుంచి వృద్ధులు,
అభాగ్యుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఆసరా’ను అత్యంత పకడ్బందీగా అమలు చేస్తున్నది. సమైక్య పాలనలో రూ.200గా ఉన్న వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు తదితర పింఛన్ మొత్తాన్ని రూ. 2016, రూ. 3016కు పెంచి అందిస్తున్