తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఉత్తరాలు పంపినట్లు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దండంరాజ్ రాంచందర్రా
ప్రజలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల విషయంలో ఓడ దిగే వరకు ఓడ మల్లప్ప, ఓడ దిగినంక బోడ మల్లప్ప అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహారశైలి ఉన్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆసరా పింఛన్దారులకు కష్టాలు మొదలయ్యాయి. ఆసరా పింఛన్తోనే బతుకుతున్న పండుటాకులు, దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే పింఛన్ డబ్బుల కోసం ఆందోళన మొ�
కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఓ వృద్ధురాలు మండిపడింది. నాలుగు వేల పింఛన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతున్నా మాట నిలబెట్టుకోలేదని మండిపడింది.
ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, వంటి అనేక సంక్షేమ పథకాలతో కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ అన్నారు.
అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లు పెంచుతామని నమ్మబలికిన కాంగ్రెస్.. మూడు నెలలు దాటినా వాటి ఊసెత్తడం లేదని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఆవేదన చెందుతున్నారు.
జనవరి నెల ఆసరా పింఛన్లు అందక లబ్ధిదారులు రోడ్డెక్కారు. ఈ ఘటన శుక్రవారం నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామంలో చోటుచేసుకున్నది. ప్రభుత్వం ఆలస్యంగా ఇవ్వడం, పోస్టాఫీస్లో బీపీఎంను తొలగించడం వంటి సమస్యతో పిం�
దేశమంతా తెలంగాణ మోడల్ అని ఎందుకు చెప్పుకొంటున్నది? ఇతర రాష్ర్టాల్లో ‘దేశ్ కీ నేత కేసీఆర్' అనే నినాదం ఎందుకు వినపడుతున్నది? అమెరికాలోని అధ్యయన సంస్థల మేధావులు వచ్చి తెలంగాణలో అమలుచేస్తున్న ‘మిషన్ భగ�
Aasara Pension | కట్టం తెలిసినోల్లే.. దాన్ని తీర్సే ఉపాయం చేస్తరని పెద్దలంటరు. నా బతుకు తెలంగాణ అచ్చినంకనే ఓ గడ్డన వడ్డది. మా ఆయన వడ్రంగి పని చేసేటోడు. ఎన్ని తిప్పలున్నా.. మేం మంచిగనే ఉండేటోళ్లం. సక్కగ సాగుతున్న సంసార�
ఎన్నికలప్పుడు మాత్రం వచ్చే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులను నిలదీసి అభివృద్ధికి ఓటు వేయాలని నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
కొడంగల్లో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్ల�