Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్ట్ చేసి జైలు పాలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఆపరేషన్ ఝాదూ చేపట్టాయని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
Swati Maliwal | ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ (Swati Maliwal)పై దాడి ఘటన తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది.
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ శుక్రవారం మరో అనుబంధ చార్జిషీట్ను స్థానిక ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. ఇందులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆయన నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీని
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సుప్రీంకోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుల జాబితాలో తొలిసారి ఒక పార్టీ పేరును ప్రస్తావించి�
AAP | ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్పై దాడికి సంబంధించిన కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆప్ తన పార్టీ ఎంపీ స్వాతి మీదనే �
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్)ని నిందితుల జాబితాలో చేరుస్తామని ఈడీ మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్కు ఎదురైన చేదు అనుభవం ఆ పార్టీని తీవ్రంగా కుదిపేసింది. స్వాతి మలివాల్ పట్ల అనుచితంగా ప్రవర్తించి, దాడికి పాల్పడ్డ కేజ్రీవాల్�
Arvind Kejriwal | ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లినా సీఎం పదవికి రాజీనామా చేయకపోవడానికి గల కారణాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind
Avinash Jolly | లోక్సభ ఎన్నికల వేళ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) మరో ఎదురుదెబ్బ తగలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, అమృత్సర్ మాజీ మేయర్ అవినాష్ జోలి ఆప్కు గుడ్బై చెప్పారు. అనంతరం బీజేపీ నేతల సమక్�
Sunita Kejriwal | ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ (Arvind Kejriwal) గొంతు ప్రజల్లోకి వెళ్లకుండా జైల్లో పెట్టారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ (Sunita Kejriwal) అన్నారు.
దేశంలో లోక్సభ ఎన్నికలకు రెండు దశల పోలింగ్ అనంతరం 190 స్ధానాలకు పోలింగ్ ముగియగా వీటిలో విపక్ష ఇండియా కూటమి 120 నుంచి 125 స్ధానాలను గెలుచుకుంటుందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విశ్వాసం వ్యక్తం చేశ�
మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు (MLA Amanatullah Khan) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ నెల 29న విచారణకు రావాలని అందులో పేర్కొంది.