Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఝలక్ ఇచ్చింది. మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్
AAP : నీట్ పరీక్షల్లో అక్రమాలపై మోదీ లక్ష్యంగా ఆప్ విమర్శలు గుప్పించింది. దేశంలో ఎక్కడైనా ప్రశ్నా పత్రాలు లీకయితే నిందితులను కఠినంగా శిక్షించేలా గట్టి చట్టాన్ని తీసుకురావాలని ఆ పార్టీ ఎంపీ సందీప్ పాఠ�
Sandeep Pathak : దేశ రాజధానిలో నెలకొన్న జల సంక్షోభం ఆప్, బీజేపీల మధ్య రాజకీయ రగడకు కేంద్ర బిందువైంది. ఇరు పార్టీలు నీటి సమస్యకు మీరంటే మీరే కారణమని డైలాగ్ వార్కు తెరలేపారు.
Water Tanker Mafia : ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి సంక్షోభం తలెత్తడంపై బీజేపీ స్పందించింది. వాటర్ ట్యాంకర్ మాఫియాను నియంత్రించాలని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసినా పాలక ఆప్ నిస్తేజంగా వ్యవహరిస్తోందని బీ�
దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ క్లీన్స్వీప్ చేసింది. ఏడు నియోజకవర్గాలకు గానూ ఏడింటినీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసినా బీజేపీకి అడ్డకట్ట వేయలేకపోయాయి. 2014, 2019 ఎన్న�
పంజాబ్ ఓటర్లు బీజేపీకి (BJP) షాకిచ్చారు. రాష్ట్రంలో మొత్తం 13 స్థానాల్లో ఆ పార్టీ పోటీచేసిన ఒక్క చోట కూడా ఖాతా తెరవలేకపోయింది. కాంగ్రెస్ 7 చోట్ల ఆధిక్యంలో ఉండగా, 3 స్థానాలతో సరిపెట్టుకుంది.
బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ మంత్రి, ఆప్ నేత ఆతిశీకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. జూన్ 29న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్�
హర్యానాలోని వాళ్ల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఢిల్లీకి యమునా నది నీటి సరఫరాను బంద్ చేసి బీజేపీ ‘కొత్త కుట్ర’కు తెర లేపింది. ఆప్ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు, ఢిల్లీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందు�
Atishi | జూన్ 4న ఇండియా కూటమి భారీ మెజారిటీతో గెలిచి కేంద్రంలో అధికారం చేపడుతుందని, ఆ తర్వాత బీజేపీ నాయకులు జైలుకు వెళతారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ మంత్రి (Delhi Minister) అతిశీ (Atishi) అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆరో విడతలో భాగంగా మే 25న ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గత రెండు ఎన్నికల్లోనూ ఈ ఏడు స్థానాల్లో త్రిముఖ పోటీ ఉండగా ఈసారి మాత్�
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తన భార్య సునీత కేజ్రీవాల్ (Sunita Kejriwal)ను ఝాన్సీ రాణితో పోల్చారు.