Sandeep Dikshit | ఢిల్లీ (Delhi) లోని మయూర్ విహార్ (Mayur Vihar) ఏరియాలో నాలుగు రోజుల క్రితం 23 ఏళ్ల మహిళ తన మూడేళ్ల కొడుకుతో సహా మ్యాన్హోల్లో పడి మరణించిన ఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఢిల్లీ సర్కారు వైఫల్యంతోనే �
Coaching centre tragedy | దేశ రాజధాని ఢిల్లీలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు (UPSC Apirants) మృతిచెందిన ఘటనపై లోక్సభలో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీలు విరుచుకుపడ్డారు.
AAP's guarantees for Haryana | ఢిల్లీ, పంజాబ్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించింది. ఉచిత విద్యుత్, మహిళలకు నెలకు రూ.1,000 సాయం వంటి హామీలు ప్రకటించింది.
ఆప్ చీఫ్, ఢి
AAP : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో 90 అసెంబ్లీ స్ధానాల్లో పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సిద్ధమవుతోందని ఆప్ హరియాణ చీఫ్ సుశీల్ గుప్తా వెల్లడించారు.
Bypolls | ఏడు రాష్ట్రాల్లోని (7 states) 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల (Bypolls) ఫలితాలు వెలువడుతున్నాయి. పంజాబ్ (Punjab)లోని జలంధర్ పశ్చిమ (Jalandhar West) స్థానంలో ఆప్ అభ్యర్థి గెలుపొందారు.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో 303 సీట్లు గెలుపొందిన బీజేపీ.. తాజా ఎన్నికల్లో 240కి పడిపోవడంతో ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్' అన్న ప్రధాని మోదీ శూన్య ప్రగల్భాలను కమలం పార్టీ మర్చిపోవాలని భావిస్తున్నది.
Congress blames AAP | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్లో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై కాంగ్రెస్ నిందలు వేసింది. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కూటమి ఓటమికి ఆప్ కారణమని ఆరోపించింది. ఆప్ మద్యం పాలసీ స్కామ్ వల్ల�
Minister Atishi | దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్యపై దీక్ష చేపట్టి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఢిల్లీ మంత్రి అతిషి (Minister Atishi ) డిశ్చార్జ్ (discharged) అయ్యారు.
ఢిల్లీలో నీటి సంక్షోన్ని నివారించాలని కోరుతూ నిరాహార దీక్షకు చేస్తున్న ఆప్ మంత్రి ఆతిషి (Minister Atishi) ఆరోగ్యం క్షీణించింది. రక్తంలో షుగర్ స్థాయిలు పడిపోవడంతో ఆమెను లోక్నాయక్ జైప్రకాశ్ నారాయణ్ హాస్పిటల
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఝలక్ ఇచ్చింది. మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్
AAP : నీట్ పరీక్షల్లో అక్రమాలపై మోదీ లక్ష్యంగా ఆప్ విమర్శలు గుప్పించింది. దేశంలో ఎక్కడైనా ప్రశ్నా పత్రాలు లీకయితే నిందితులను కఠినంగా శిక్షించేలా గట్టి చట్టాన్ని తీసుకురావాలని ఆ పార్టీ ఎంపీ సందీప్ పాఠ�