ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నదని, కానీ.. నవంబర్లో మహారాష్ట్రతో పాట
Raghav Chadha : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.
Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి ఇవాళ బయటకు వస్తున్నారని, ఇది ఆప్తో పాటు ప్రజాస్వామ్యనికి గొప్ప దినమని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు.
Arvind Kejriwal : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేయడాన్ని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ స్వాగతించారు.
AAP | హర్యానా ఎన్నికల్లో (Haryana Polls) ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) దూకుడుగా వ్యవహరిస్తోంది. విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోంది. ఇవాళ తన చివరి జాబితాను రిలీజ్ చేసింది.
Haryana Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికలు మరో నెలలో జరగనుండటంతో ఆ రాష్ట్రంలో ఆప్తో పొత్తుకు కసరత్తు సాగించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు.
Kirti Azad : భారత జట్టు తొలి వరల్డ్ కప్ హీరో కీర్తీ ఆజాద్(Kirti Azad ) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన భార్య పూనమ్ ఝా ఆజాద్ (Poonam Jha Azad ) కన్నుమూసింది. ఈ విషయాన్ని ఈ లెజెండరీ క్రికెటర్ ఎక్స్ వేదికగా అభిమానులకు తెలియ
AAP Councillor | బీజేపీ నేతలు తనను కిడ్నాప్ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన కౌన్సిలర్ రామచంద్ర ఆరోపించారు. సీబీఐ, ఈడీ పేరుతో తనను బెదిరించినట్లు తెలిపారు. అయితే అరవింద్ కేజ్రీవాల్కు నిజమైన సైనికుడినని ఆయన
Jammu Kashmir Assembly | పదేండ్ల తర్వాత జరుగుతున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. ఈ క్రమంలో ఏడుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆప్ విడుదల చేసింది.
AAP : దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) ఆదివారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ, ఆ పార్టీ నేత రాంవీర్ సింగ్ బిధూరీల సమక్షంలో పలువురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరార
Delhi Minister : దేశానికి స్వాతంత్య్రం లభించిన అనంతరం ఎన్నికైన ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని జైలులో పెట్టడం ఇదే తొలిసారని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత గోపాల్ రాయ్ అన్నారు.