Haryana Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికలు మరో నెలలో జరగనుండటంతో ఆ రాష్ట్రంలో ఆప్తో పొత్తుకు కసరత్తు సాగించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు.
Kirti Azad : భారత జట్టు తొలి వరల్డ్ కప్ హీరో కీర్తీ ఆజాద్(Kirti Azad ) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన భార్య పూనమ్ ఝా ఆజాద్ (Poonam Jha Azad ) కన్నుమూసింది. ఈ విషయాన్ని ఈ లెజెండరీ క్రికెటర్ ఎక్స్ వేదికగా అభిమానులకు తెలియ
AAP Councillor | బీజేపీ నేతలు తనను కిడ్నాప్ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన కౌన్సిలర్ రామచంద్ర ఆరోపించారు. సీబీఐ, ఈడీ పేరుతో తనను బెదిరించినట్లు తెలిపారు. అయితే అరవింద్ కేజ్రీవాల్కు నిజమైన సైనికుడినని ఆయన
Jammu Kashmir Assembly | పదేండ్ల తర్వాత జరుగుతున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. ఈ క్రమంలో ఏడుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆప్ విడుదల చేసింది.
AAP : దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) ఆదివారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ, ఆ పార్టీ నేత రాంవీర్ సింగ్ బిధూరీల సమక్షంలో పలువురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరార
Delhi Minister : దేశానికి స్వాతంత్య్రం లభించిన అనంతరం ఎన్నికైన ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని జైలులో పెట్టడం ఇదే తొలిసారని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత గోపాల్ రాయ్ అన్నారు.
Virendraa Sachdeva : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధునిక స్వాతంత్ర సమరయోధుడని ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్ అభివర్ణించడాన్ని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా ఎద్దేవా చేశారు.
AAP : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సోమవారం జరిగిన భేటీలో పార్టీ నేతలు కీలక చర్చలు జరిపారు.
Maharashtra Assembly Elections : మహారాష్ట్రలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ముంబైలోని మొత్తం 36 సీట్లలో పోటీ చేస్తుందని ఆ పార్టీ మంగళవారం ప్రకటించింది.
AAP To Contest Maharashtra Polls | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్కు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపింది. ముంబైలోని మొత్తం 36 స్థానాల్లో అభ్యర్థులను పోటీక�
Sandeep Dikshit | ఢిల్లీ (Delhi) లోని మయూర్ విహార్ (Mayur Vihar) ఏరియాలో నాలుగు రోజుల క్రితం 23 ఏళ్ల మహిళ తన మూడేళ్ల కొడుకుతో సహా మ్యాన్హోల్లో పడి మరణించిన ఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఢిల్లీ సర్కారు వైఫల్యంతోనే �