ఢిల్లీ మద్యం విధానం కేసు దర్యాప్తులో శనివారం కీలక పరిణామం జరిగింది. రాష్ట్ర మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత కైలాశ్ గె హ్లాట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల విచారణకు హాజరయ్యారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత అరవింద్ కే జ్రీవాల్ అరెస్టుతో ఇబ్బందుల్లో ఉ న్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరిన్ని సమస్యలు మొదలయ్యేలా ఉన్నాయి. ఆ పార్టీ కీలక నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్పై సీబీఐ వ
పంజాబ్లో ‘ఆపరేషన్ కమలం’ మొదలైందని ఆప్ సీనియర్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. లోక్సభలో ఏకైక ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయ�
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన తర్వాత ఈడీ ఇప్పుడు పంజాబ్పై దృష్టి సారించినట్టు కనిపిస్తున్నది. జామతోటల నష్టపరిహారానికి సంబంధించిన కేసులో బుధవారం ఈడీ అధికారులు చండీ�
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించే యోచనలో కేంద్రం ఉన్నదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా చేసిన వ్యాఖ్యల వెనుక మర�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో గోవా ఆప్ కన్వీనర్ అమిత్ పాలేకర్, పలువురు పార్టీ నేతలకు ఈడీ సమన్లు జారీచేసింది. ఈ నెల 28(గురువారం) పనాజీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని అందులో కోరినట్టు అధికారిక �
న్యాయపరమైన చిక్కులతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సొంత పార్టీ నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పంజాబ్లో ఆ పార్టీకి గల ఏకైక ఎంపీ సుశీల్ కుమార్ రింకు, ఎమ్మెల్యే శీతల్ అంగురల్ �
Arvind Kejriwal | ఈడీ (Enforcement Directorate) కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈడీ కస్టడీలో (Probe Agency Custody) ఆప్ సుప్రిమో ఆరోగ్యం క్షీణించిందని (Health Deteriorated) ఆ పార్టీ బుధవారం తెలిప�
Protest | దేశ రాజధాని ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీల ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా ఆప్ శ్రేణులు గత మూడు రోజులుగా ఆందోళనలు చేస్తుంటే.. కేజ్�
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ (AAP) అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా నేడు ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి (Gherao) ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు పార్టీ నేతలు ఢిల్లీలోని పటేల్ చౌక్ ప్రాంతానికి చేర�
Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపర్వత్ సింగ్ పన్నున్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఖలిస్తానీ గ్రూపులు భారీ ఆర్థిక సాయాన్ని అందించినట్లు చెప్పారు. 2014 నుంచ�