ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ నేతలు, కార్యకర్తలు ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఏ పాత్ర లేని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయడం దుర్మార్గమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మండిపడ్డారు.
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను (Arvind Kejriwal) ఈడీ అరెస్టు చేయడంతో సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా ? కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు ? వంటి ప్రశ్నలు మొదలయ్యాయి.
ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర భారతదేశ ఎన్నికల రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రతియేటా ఎన్నో రాజకీయ పార్టీలు పోటీపడుతున్నా�
సామాన్యుడి పార్టీగా అవతరించి దేశ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో మూడుసార్లు అధికారంలోకి వచ్చి పట్టు సాధించిన తర్వాత పంజాబ్లో అనూహ్య విజయం సాధించి అధికారాన్ని దక్కించుక�
దేశ రాజకీయాల్లో అ‘సామాన్యుడు’ అరవింద్ కేజ్రీవాల్. ఐఆర్ఎస్ అధికారిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి.. అన్నాహజారేతో కలిసి అవినీతిపై పోరాటం సాగించి.. ఆమ్ఆద్మీపార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి.. �
ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ రెండోసారి రాజ్యసభ సభ్యునిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ఆయనతో ప్రమాణం చేయించారు. తీహార్ జై�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు (Arvind Kejriwal) ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది. మార్చి 21న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నది.
ఆయన పేరు మనీశ్ సిసోడియా. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి. కేజ్రీవాల్ తర్వాత ఆమ్ఆద్మీ పార్టీలో రెండో కీలక నేత. ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానలు, సర్కారు బడుల్లో నాణ్యత ప్రమాణాల పెంపు, ట్రాఫిక్
AAP: పంజాబ్లో 8 లోక్సభ స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనున్నది. ఆ 8 మంది సభ్యుల జాబితాను రిలీజ్ చేశారు. దీంట్లో అయిదు మంది ఆ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులే ఉన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. న్యూఢిల్లీలోని రౌస్ అవెన్యూలో ఏర్పాటుచేసిన పార్టీ కార్యాలయాన్ని జూన్ 15వ తేదీలోగా ఖాళీ చేయాలని ఆప్ను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.
Supreme Court : ఢిల్లీలో హైకోర్టు కోసం కేటాయించిన స్థలంలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీని సుప్రీం ఆదేశించింది. జూన్ 15వ తేదీ లోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు తెలిపింది.